Mahaa Daily Exclusive

మారిన రేవంత్ .. మారని కే సీఆర్…!

నిజం నిప్పులాంటిదైతే ఆ నిప్పును కప్పేసిన నివురే అధికారం ధరించిన పవరు. అధికారానికి మాయ చెయ్యడం తెలుసు. మత్తులో ముంచడం తెలుసు. పదేళ్ళ అధికారంలో కారుపార్టీ తప్పిదాలపై ఒక్కో విచారణ, వాటి వెనుక కేసులు

చంద్రబాబు వెనుక మేమున్నాం – అమిత్ షా భరోసా

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు.. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాంలో ప్రసంగించిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

3500 కోట్లు పెట్టుబడికి ఎన్ టీటీ డాటా సెంటర్..!

  మహా : రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్స్ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ. 3500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల

రాష్ట్రాభివృద్ధికి కలిసి రండి – రేవంత్ రెడ్జి

మహా : సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ

మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడుదాం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ* 

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడాలని వరంగల్ ఎంపీ కడియం కావ్వ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్,

హైదరాబాద్ గాలి మళ్ళింది తాజా సర్వేలో కాంగ్రెస్ పికప్ సిటీలో.. పెరిగిన రేవంత్ ప్రాబల్యం….!

 హైదరాబాద్ గాలి మళ్ళింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కంచుకోటగా, లోక్ సభలో కాషాయ అడ్డాగా మారిన హైదరాబాద్ సిటీ గాలి ఇపుడు మళ్ళింది. సీఎం సాబ్ కు సిటీ సీటీ కొడుతోంది. రేవంతన్న

వైసీపీ వల్లే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆగింది : మాజీ మంత్రి అమర్నాథ్‌

విశాఖ స్టీల్‌( Visaka Steel) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ(YCP) ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath) పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో

సిఎం చంద్రబాబుతో దావోస్ పర్యటనకు మంత్రులు లోకేష్, టి.జీ.భరత్ ..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలో తొమ్మిది మంది బృందం

పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓల సస్పెండ్…!

పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓ లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా యడ్లపాడు-1 విఆర్ఓ మహబూబ్ సుభాని గొల్లపల్లి మండలం సరికొండ పాలెం విఆర్ఓ రవి నాయక్ లను

సైఫ్ అలీఖాన్ దాడి కేసులో నిందితుడు అరెస్ట్…!

సైఫ్ అలీఖాన్ దాడి కేసులో నిందితుడు అరెస్ట్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తుండగా, వీడియో కాల్ ద్వారా ధ్రువీకరించుకుని అరెస్ట్ చేసిన