తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి..!

తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. నిన్న జరిగిన
నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర..!!

కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు
ఆన్లైన్లో ఫొటోల అప్లోడ్ ..!

భూమి వద్దకు సర్వేయర్ల బృందం తప్పనిసరిగా వెళ్లాలి. యజమానులు వారి పొలం వద్దకు వచ్చినప్పుడు తీసిన ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. పైలట్ గ్రామాల్లో
వైసీపీ గన్ షాట్- ఉత్తరాంధ్రలో ప్రక్షాళన: భీమిలి, గాజువాకల్లో…!

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత కీలకమైన మంగళగిరి
టీటీడీ పై కేంద్ర హోం శాఖ సమీక్ష కు సంబంధించిన అంశం లో ఆసక్తికర పరిణామం…!

టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు ఆ టీటీడీ అధికారులతో సమీక్షా ఆదేశాలను వెనక్కి తీసుకున్న కేంద్ర హోం శాఖ ఇటీవల టీటీడీ లో చోటు
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి….!

మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సినిమా పరిశ్రమకు సంబందించిన సమస్యల గురించి అలాగే పలు
తిరువూరు ఎమ్మెల్యేపై చర్యలకు రంగం సిద్ధం!

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై దాడి చేశారని కొలికపూడిపై ఆరోపణలు వచ్చాయి. దాడి ఘటనపై
టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్రం జోక్యం!

టీటీడీ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి జోక్యం చేసుకుంది. తిరుమలలో జరిగిన వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ అయింది. తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డు కౌంటర్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై కేంద్ర హోం
భారత్లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ…!

ఈ-బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా సంస్థ.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరణ.. బ్లేడ్ బ్యాటరీల్లో పొగ, మంటలు వచ్చే అవకాశం ఉండదు.. ఒకసారి చార్జ్ చేస్తే బస్సు 400 కి.మీ వెళ్తుంది.. -ఒలెక్ట్రా
ఉండవల్లి చేరుకున్న అమిత్ షా… సీఎం చంద్రబాబు నివాసంలో విందు

ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశం కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి
