Mahaa Daily Exclusive

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌, అమెరికా షెడ్యూల్‌ ఖరారు..!

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12, 13వ తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని

బీసీ రుణాల దరఖాస్తు గడువు ఈ నెల 12 వరకు పెంపు – మంత్రి ఎస్ సవిత

ఆంధ్రప్రదేశ్ : ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఈ మేరకు దరఖాస్తు గడువు ఈ నెల 12వరకు పెంచామని మంత్రి తెలిపారు. రుణాల సద్వినియోగంపై

ప్రధాని మోదీతో హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ..!

ప్రధాని నరేంద్ర మోదీతో హీరో నాగార్జున భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జున వచ్చారు. అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల తో సహా ప్రధానితో

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు…!

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేయడానికి పౌర సరఫరాల శాఖ వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది.

సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు…!

బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని గాంధీభావన్ లో మంత్రి సీతక్క సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ

సర్వేలో పాల్గొన్న వాళ్లే మాట్లాడాలి: మంత్రి పొన్నం

కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా?.

ఎవరి ముందూ మోకరిల్లను: తీన్మార్ మల్లన్న

తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది.

సీఎల్పీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సీఎల్పీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఎమ్మెల్యేలను, మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది

కూటమి మంచి ప్రభుత్వంగా నిరూపించుకుంది: మంత్రినారాయణ

గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి నారాయణ ఎన్టీయే నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీయే అభ్యర్థి రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజశేఖర్‌ను