ఎమ్మెల్సీ మల్లన్న సంచలన ట్వీట్ కేబినెట్ నుండి ఇద్దరు ఔట్…!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంత్రివర్గ విస్తరణపై సంచలన ట్వీట్ చేశారు. కేబినెట్ నుండి జూపల్లి క్రిష్ణారావు, కొండా సురేఖలను తొలగిస్తారని, కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, ప్రేమ్
ఏప్రిల్ 15 నుండి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ లో పర్యటించనున్నారు. ఒకాసాలో ఐదేళ్ళకోసారి జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో సీఎం పాల్గొ్ంటారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి అలహాబాద్ కోర్టు నాలుగు వారాల గడువు…!

రాహుల్ గాంధీ పౌరసత్వం వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణకు ఎనిమిది వారాల గడువు కావాలని కేంద్రం కోరగా,
ఎఐసిసి డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టి విక్రమార్క…!

ఏప్రిల్ 8,9 తేదీలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ సమావేశాలకు హైకమాండ్ డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటుచేయగా, తెలంగాణ నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చోటు కల్పించారు. ఈ కమిటీలో భూపేష్
కొండా సురేఖపై పరువు నష్టం కేసు సమంజసమే…!

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం, క్రిమినల్ కేసు సమంజసమేనని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్రెడ్డి సోమవారం కోర్టుకు వాదనలు వినిపించారు. కొండా సురేఖపై
గజ్వేల్కు, కేసీఆర్కు మధ్య తల్లి పిల్లల బంధం : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ
నాకేం తెలియదు చావే శరణ్యం అంటున్న డిబార్ అయిన టెన్త్ స్టూడెంట్…!

నకిరేకల్ లో పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది.
హెచ్సీయూలో ఇంచు కూడా తీసుకోం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క ఇంచును కూడా ఇప్పటివరకూ టచ్ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఢిల్లీ నుంచి మార్గదర్శకాలతోనే కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్
ఏపీ ప్రభుత్వాన్ని అభినందించిన సీపీఐ నారాయణ…!

ఏపీ ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసి అరకు కాఫీని ప్రోత్సహించినందుకు నారాయణ ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను అభినందనలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో
పీ-4 విధానం.. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి: సీఎం చంద్రబాబు

సంపన్నులు-పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యంగా పీ-4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తెలిపారు. ఉగాది పండుగ రోజు అమరావతిలో పీ-4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చెప్పారు. పీ4 అమల్లో భాగంగా..
