Mahaa Daily Exclusive

విశాఖ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌…!

విశాఖ స్టేడియంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, సయ్యద్ అబ్దుల్ నజీర్, ఎంపీ కేశినేని చిన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ACA

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం: ఎమ్మెల్సీ కవిత

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడలో కవిత మాట్లాడుతూ..”మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా

రైతుకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: సవిత

ఏపీలో ప్రతి రైతుకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో మంత్రి సవిత పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటిపంటను

BRS గూటికి 7 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు చేసిన 11 MLAలలో ఏడుగురు మళ్లీ BRS గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో మంగళవారం ఫిరాయింపు MLAల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెలుకున్నట్లు సమాచారం. అనర్హత వేటు