Mahaa Daily Exclusive

16 రాష్ట్రాల డిసిసిలతో కీలక సమావేశం పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో హాజరైన తెలంగాణ నేతలు..!

ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో 16 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ డీసీసీ అధ్యక్షుల హాజరు కాగా, ఎఐసిసి నేతలు గ్రూప్ ఫొటో దిగారు.

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్సీలకు సన్మానం పదవీవిరమణ చేసిన 9మంది ఎమ్మెల్సీలు..!

శాసన మండలిలో పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి ప్రాంగణంలో ఈ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

బీజేపీ పగ్గాలు మళ్ళీ కిషన్ రెడ్డికే మరో ఏడాది కొనసాగించాలని అధిష్టానం నిర్ణయం …!

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుండగా, గురువారం దీనికి సంబంధించి హైకమాండ్ నుండి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సోషల్ మీడియాతో పాటు ప్రముఖ వార్తా ఛానెల్స్

డీలిమిటేషన్‌ తీర్మానంపై స్పందించిన స్టాలిన్‌..!

తెలంగాణ అసెంబ్లీలో జరిగిన డీలిమిటేషన్‌ తీర్మానంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్ష హైదరాబాద్‌లో నెరవేరిందని స్టాలిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఈ పంథాను మిగతా

అలాంటి వారికి భారత్ ధర్మశాల కాదు: అమిత్ షా

విద్యా, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు భారత్ రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ అభివృద్ధికి సహకరించే వారికి తాము ఎప్పుడు సహకరిస్తామని చెప్పారు. అలా కాకుండా దురాలోచనతో దేశానికి వచ్చి

ప్రధాని మోదీని కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్‌..!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ గురువారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రధానికి మంత్రి సత్యకుమార్‌ వివరించారు. రాష్ట్రంలోని రాజకీయ

పిఠాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలపై పవన్ సమీక్ష..!

పిఠాపురం అభివృద్ధిపై శాంతిభద్రతల పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫోకస్‌ పెట్టారు. పిఠాపురం పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న

ఈనెల 30న నాగపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన..!

ప్రధాని మోదీ ఈనెల 30న మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ 1956లో వేలాది మంది దళితులతో కలిసి బౌద్ధ దీక్ష స్వీకరించిన పవిత్రస్థలమైన దీక్షాభూమిని, సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్‌ను మోదీ సందర్శించనున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా సాగదీస్తుంది: ట్రంప్‌

ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆలస్యం చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని మాస్కో అడ్డుకుంటోందని చెప్పారు. యుద్ధాన్ని ఆపాలన్నదే తన

దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ పాసులు…!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం దివ్యాంగులకు ఉచిత పాసులు అందించనున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల వారు pcipl18rgics@gmail.com మెయిల్‌కు పూర్తి పేరు, కాంటాక్ట్