రూ.990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు: మంత్రి నిమ్మల

మంత్రి నిమ్మల మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప.గో జిల్లాలో నాడు మధుకాన్ కాంట్రాక్టర్ను రద్దుచేసి రాజశేఖర్ రెడ్డి మొదటి విధ్వంసం చేస్తే.. 2020లో కొడుకు జగన్ రూ.440 కోట్ల
కునాల్ కమ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు…!

కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ ఫన్నీ వీడియోలు చేశారు. ఇవి వైరల్గా
విద్యుత్ శాఖ ఏఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు..!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తున్న మురళీకృష్ణను ఫోన్ చేసి బెదిరించారు. తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడంపై ఆగ్రహించారు. “ఆయన.. టెక్కలి నుంచి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు సత్యకుమార్ కీలక విజ్ఞప్తి…!

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి రూ.259 కోట్లు కేటాయించాలని శుక్రవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్ను కోరారు.ఈ సందర్భంగా
పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి: కేటీఆర్

పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు సికింద్రాబాద్లో ముగిశాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రైస్తవ మతస్థులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. అయితే
తెలుగు వాడిగా గర్వపడుతున్నా: సీఎం చంద్రబాబు

చెన్నై ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఎక్కడికెళ్ళినా మన తెలుగు వారే ఉన్నారు. ఐ యాం ప్రౌడ్ టు
రాబోయే కాలంలో మనమే ప్రపంచాన్ని పాలిస్తాం: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు శుక్రవారం ఐఐటీ మద్రాస్ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్ -2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీరంతా పెళ్లి చేసుకుంటారు. మంచి ఉద్యోగం వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తారు.
