స్పీకర్ ప్రసాద్ వర్సెస్ మంత్రి పొన్నం – కరాటేలో సరదా పోటీ…!

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్లో తలపడ్డారు. ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం.
ఏ గ్రామంలోనూ త్రాగునీటి సమస్య రావొద్దు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..!

పైలట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి , రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ
ఇది పూజారి ఇచ్చిన రింగ్ కాదమ్మా ఏపీ సీఎం చంద్రబాబు…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన… సీఎం చంద్రబాబును ఓ ప్రశ్న అడిగింది. తాను తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన
కేరళ మాజీ సీఎం సూచించారు నేను మలయాళం నేర్చుకుంటున్నా వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ..!

రళ మాజీ సీఎం ఏకే అంటోనీ సూచనతో తాను మలయాళం నేర్చుకుంటున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనకు ఓ
రేవంత్ బాహుబలి అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…!

తన పరిపాలనా నైపుణ్యం, ప్రభావవంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100
నో వాటర్ ప్రాబ్లం ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..!

వేసవికాలంలో రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎర్ర మంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో శుక్రవారం సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈలతో
విత్తనాలను అందుబాటులో ఉంచాలి వానాకాలం పంటలపై మంత్రి తుమ్మల సమీక్ష…!

వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వానాకాలం 2025 లో 66.80 లక్షల ఎకరాలలో వరి, 6
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్: సీఎం

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు–2025 జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్
పాఠశాలల్లో ‘ఈగల్’ బృందాల పర్యవేక్షణ: అనిత

పాఠశాలల్లో ‘ఈగల్’ బృందాలు పర్యవేక్షిస్తాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఈగల్ బృందాలు పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పని చేస్తాయని
ఒక రోజు పోలీస్ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ…!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శ్రీధర్రెడ్డి అనే వ్యక్తి భూ వివాదానికి సంబంధించి ఆత్కూరు PS
