Mahaa Daily Exclusive

బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: సీఎం చంద్రబాబు

బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై ICMR బృందంతో సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు.. బంధువులు,

కొత్త మైనింగ్ విధానంతో సమస్యలు పరిష్కారం: కొల్లు రవీంద్ర

మైనింగ్ రంగంలో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా గొల్లాపల్లిలో బిల్డింగ్‌ మెటీరియల్‌ సెజ్‌లో ఆయన పర్యటించారు. అక్కడ గ్రానైట్‌ కటింగ్‌, క్వార్ట్జ్‌ నుంచి భవన సామగ్రి

తొలి తెలంగాణ వార్షిక విత్తనోత్సవం..!

స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఆ హరిత విప్లవమే మనందరికీ రక్ష

దేశంలో రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయినట్లే మూడోసారి గెలిచాక మోదీకి గర్వం బాగా పెరిగింది -కేసీఆర్

దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయినట్లేనని, మోదీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత బాగా పెరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మూడోసారి గెలిచాక మోదీ వైఖరి చూసి ఆర్ఎస్ఎస్ కూడా ఆగ్రహంగా ఉందన్నారు. వచ్చే మూడేళ్లూ

రేషన్ కార్డుదారులకు శుభవార్త ఈ -కేవైసీ గడువు పెంపు..!

రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుదారుల కోసం ఈ – కేవైసీ ప్రక్రియ గడువును మళ్లీ పొడిగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు దీనిని పొడిగించినట్లు ప్రకటించింది.

వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు..!

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సామాజిక మాద్యమం వేదికగా స్పందిస్తూ ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో

సన్న బియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్..!

: రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో

గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ సుప్రీంకోర్టు కీలక తీర్పు…!

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు టీజీపీఎస్సీ సన్నాహకాలు

మేకప్ మెన్‌లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లా..? రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిత్యం నిలిచే బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావును బీజేపీ

ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు..!

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ప్రజాభవన్ లో తెలంగాణ ఉద్యోగుల