సంతకమైనా తమిళంలో చేయండి: మోదీ

నేడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. డీఎంకే గవర్నమెంట్పై మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని.. తద్వారా
పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అందుకే రాలేదు: సీఎం స్టాలిన్

రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పాంబన్ రైలు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోవడానికి గల కారణాలను సీఎం స్టాలిన్ మీడియాకు వివరించారు. తాను రాలేన్న విషయాన్ని ముందుగానే ప్రధానికి తెలియజేశానని, ఇంతకు
48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ: మంత్రి నిమ్మల

కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు అమ్ముకోవడంతో పాటు 48 గంటల్లో బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు
వైఎస్ జగన్ను మించి అప్పులు చేస్తున్న కూటమి సర్కార్: రామకృష్ణ

గత 11 ఏళ్లలో బీజేపీ ఏం చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వక్ఫ్ బిల్లుపై బీజేపీది వైసీపీతో లోపాయకారి ఒప్పందం అని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెట్టి
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు తమిళనాడుకు నిధులపై స్టాలిన్కు మోదీ కౌంటర్..!

తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గత
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సవరించిన వ్యయానికి అనుమతించిన సీఎం రేవంత్ రెడ్డి..!

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో సాగునీటి సరఫరా పెంపులో కీలకంగా నిలిచే సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి
కంచె గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం విద్యార్థులకు, పర్యావరణ ప్రేమికులకు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ..!

భవిష్యత్ తరాల కోసం హెచ్ సీయూ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు,
బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతా వాదనలను వినిపిస్తా మంత్రి ఉత్తమ్..!

: కృష్ణా, గోదావరి జలాలపై విచారణకు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి
కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనిర్శిటీ ముఖ్యమంత్రి రేవంత్ వరం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు సీఎం ప్రకటించగా, వెంటనే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు
జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయండి సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..!

రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రత్యేక
