Mahaa Daily Exclusive

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్..!

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న విశ్వాసంతో బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని

బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరు 10 నెలల్లోనే కాంగ్రెస్ ఫెయిలైంది రాబోయేది బీజేపీ ప్రభుత్వమే మల్కాజిగిరి ఎంపీ ఈటల…!

రేపటి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదేనని ప్రజలు మెసేజ్ అందించారని మల్కాజిగిరి ఎంపీ టల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చూసినం వారి పరిపాలన అనుభవమైందని, మళ్లీ ఓటు వేసే

సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి కేరళకు చెందిన ఎంఎ బేబికి అవకాశం…!

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం

కన్నుల పండువగా శ్రీరాముడి శోభాయాత్ర..!

శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. దూల్‌పేటలో ప్రారంభమైన శోభయాత్ర కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు కొనసాగింది. అంతకు ముందు ర్యాలీని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీతారాంబాగ్ లో

శ్రీరాముడికి ముస్లిం మహిళలు హారతి 19 ఏళ్ళుగా వారణాసిలోని ముస్లిం మహిళల హారతి..!

శ్రీరామ నవమి పర్వదినాన ముస్లిం మహిళలు అయోధ్య రాముడికి హారతి ఇచ్చి మత సామరస్యాన్ని చాటారు. అనంతరం వక్ఫ్​ సవరణ బిల్లుకు తమ మద్దతు తెలియజేశారు. వారణాసిలోని ముస్లిం ఉమెన్ ఫౌండేషన్, విశాల్​ భారత్​

పేపర్ల మూల్యాంకనంలో అత్యుత్యాహం 6 నిమిషాలకో పేపర్ దిద్దాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు…!

విద్యార్థులతో ఇంటర్​ బోర్డు చెలగాటం ఆడుతోందా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదా? అంటే ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం తీరు ఇదే విషయం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని పలు స్పాట్​

కే.డబ్ల్యూ.డి.టి-2 ముందు విచారణకు రెడీ న్యాయవాదుల బృందానికి సంపూర్ణ సహకారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

కృష్ణా జలాశయాలలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయంపై కృష్ణా ట్రిబ్యునల్ -2 ముందు తానే స్వయంగా హాజరై తెలంగాణా తరపున వాదనలు వినిపించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్

విత్తనం రైతు ప్రాథమిక హక్కు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి..!

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి,

పిప్రి సీతారాముల కల్యాణంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ …!

భక్తి భావం అధికంగా ఉండే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీరామనవని సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, పలు వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ వేడుకలలో టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్

ప్రజాసంఘాలతో మీనాక్షి నటరాజన్ భేటీ..!

కంచ గచ్చిబౌలి వివాదంపై గచ్చిబౌలిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు సమావేశాలు నిర్వహించారు. స్టూడెంట్స్, యూనివర్సిటీ టీచర్స్,జేఏసి ప్రజా సంఘాలతో ఆమె మాట్లాడారు. ప్రజా సంఘాల నుండి లుబ్నా