ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఒంటిమిట్టలో చంద్రబాబు మాట్లాడుతూ.. “ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించాం. ఇక్కడికి ఎవరు
మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ
నూజివీడు ఏరియా ఆస్పత్రిలో వైద్యపరికరాలు ప్రారంభించిన మంత్రి పార్థసారథి…!

ఏపీలోని నూజివీడులో స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యపరికరాలను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. వెలగపూడి రాజ్కుమార్ ట్రస్ట్ అందజేసిన రూ.13 లక్షల విలువైన పరికరాలు ప్రారంభించిన అనంతరం మంత్రి పార్థసారథి ప్రసంగించారు.
విశాఖ మేయర్ పీఠం కూటమిదే: పల్లా శ్రీనివాస్

విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీమా వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పై అవిశ్వాస బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మంది వైసీపీ
ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ చేరుకున్నారు. పోర్చుగల్, స్లొవేకియా దేశాల్లో పర్యటన ముగియడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీకి
