మహాత్మ జ్యోతిబా పూలేకు సీఎం నివాళి నెక్లెస్ రోడ్డులో విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం..!

మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్…!

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తిరునెల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బిజెపి పొత్తు ప్రకటించిన అమిత్ షా…!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే , బీజేపీ పొత్తు ఖరారైంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.
హెచ్ సియు భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్ ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ..!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం’ అనే 3డీ మంత్రాన్ని అమలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ బౌలిలో జరిగిన
సన్నబియ్యం పథకం దేశంలోనే నెంబర్ వన్ కడుపు మంట తో బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ..!

సన్నబియ్యం పథకం దేశంలోని సంక్షేమపథకాల్లో నెంబర్ వన్ అని, ఈ పథకం పేదల కడపునింపుతుండడంతో బీజేపీ, బిఅరెస్ కడుపు మంట తో మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పథకం అమలుపై అధికారులతో
పేదోడి కడుపునింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…!

పేదోడి కడుపునింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, సన్నబియ్యం పథకం దేశంలోనే విప్లవాత్మకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పినపాక నియోజకవర్గంలోని భూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కేంద్ర పథకాలకు సీఎం రేవంత్ ఫోటో పెట్టాలి తెలంగాణ సొమ్ము లేకుండా కేంద్ర పథకాలెక్కడివి? బిజెపిపై మంత్రి తుమ్మల విసుర్లు …!

రాజన్న సిరిసిల్లా జిల్లాలో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం అయింది. టెక్స్ పోర్ట్ యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. బారతదేశంలో మొట్ట
అన్నామలైకు జాతీయ స్థాయిలో కీలక పోస్ట్..!

తమిళనాడు బీజేపీ పార్టీ చీఫ్గా అన్నామలై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అన్నామలైకు కీలక పోస్ట్ దక్కే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీని ఎదుర్కొన్న నాయకుడిగా అన్నామలై
ఏపీలో రామరాజ్యం తేవాలనేదే నా కోరిక: చంద్రబాబు

సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రామరాజ్యం తేవాలనేదే తన ఆకాంక్ష ఆయన
స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఉండకూడదు: చంద్రబాబు

సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. “మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1 లేదా నంబర్ 2 దేశంగా అభివృద్ధి చెందుతుంది. నా ఆలోచన ఒక్కటే.
