త్వరలో ఆ అధికారులు జైలుకు వెళ్తారు: హరీశ్ రావు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం పై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. HCU విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ మెప్పుకోసం అత్యుత్సాహం ప్రదర్శించి, నిబంధనలు తుంగలో
బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిపై TGPSC పరువునష్టం దావా..!

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని BRS నేత రాకేశ్ రెడ్డిపై TGPSC పరువునష్టం దావా వేసింది. ఈ మేరకు టీసులు పంపించింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు
జగన్ నిధులను నిర్వీర్యం చేశారు: మంత్రి నిమ్మల

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. రూ.14 కోట్లతో చేపట్టిన దమయ్యపర్తి డ్రైన్ కాంక్రీట్ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో డ్రైన్ పనులు విధ్వంసానికి
జగన్ది విధ్వంస పాలన.. మాది అభివృద్ధి పాలన: బి.సి. జనార్దన్ రెడ్డి

టీడీపీ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో మంత్రి బి.సి. జనార్దన్రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘జగన్ది విధ్వంస పాలన.. మాది
ఏప్రిల్ 15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం..!

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు,
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని జగన్ కుట్ర: మంత్రి కొల్లు రవీంద్ర

మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుట్ర చేశారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాక్షిలో తప్పుడు వార్తలు రాయిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
YS జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి…!

వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్ గా ఎంపిక చేసింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి,
ప్రతి భారతీయుడు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాలి: అమిత్ షా

ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతి భారతీయుడికి బోధించాలని, ప్రతి తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మహారాజ్ ఛత్రపతి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. శివాజీ
