సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి: సీఎం చంద్రబాబు

AP: అక్టోబర్ 2 నాటికి విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మొత్తం 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం మాట్లాడుతూ..
యూకే మాజీ ప్రధానితో భేటీ కానున్న లోకేశ్..!

ఏపీ మంత్రి నారా లోకేశ్ జూన్ 18,19 రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. విదేశీ కంపెనీల పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్
ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం–మారేడుమిల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూలు అడవుల్లో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక
