Mahaa Daily Exclusive

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం వహించరాదు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ 25,26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన.. అవగాహన ర్యాలీలో పాల్గొన్న కమీషనర్ ..!

వరంగల్ మహా; శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతం లో కమిషనర్

నిజాయితీగా పోలీసులు విధులు నిర్వహించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ..!

హన్మకొండ మహా; పోలీస్ కీర్తీ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. హన్మకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్ స్టేషన్లతో పాటు సిసిస్, టాస్క్ ఫోర్స్, యాంటీ డ్రగ్స్

వరంగల్ జిల్లా జర్నలిస్ట్స్ పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ వరంగల్ జిల్లా కలెక్టర్, డీఈఓ కు కృతఙ్ఞతలు తెలిపిన టీఎస్ జేయూ..!

వరంగల్ మహా; వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీఎస్ జేయూ వరంగల్ జిల్లా నాయకులు ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య

పోలీస్ కమిషనర్ ను కలిసిన జిల్లా కలెక్టర్..!

హన్మకొండ మహా; హనుమకొండ జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ లోని వరంగల్ పోలీస్

ప్రభుత్వ కార్యాలయాల కోసం రైతులు భూములు ఇవ్వడం సంతోషకరం సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు ఎమ్మెల్యే నాగరాజు కృషి అభినందనీయం..!

వరంగల్ మహా; వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల

ప్రజా పాలనతోనే గ్రామాల అభివృద్ధి మంచాల మండలంలో 435 మందికి ఇండ్లు ఆరుట్ల చెన్నారెడ్డిగూడలో అభివృద్ధి పనులు ప్రారంభం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మంచాల మండలంలో 435 మందికి ఇళ్ళ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రంగారెడ్డి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని,

ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకోవాలి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి..!

ఆదిలాబాద్, మహా ప్రభుత్వ విద్య సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా

బడీడు పిల్లలు పాఠశాలలో ఉండాలి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ ..!

ఆదిలాబాద్, మహా బడీడు పిల్లలు పనిలో కాకుండా పాఠాశాలల్లో ఉండాలనే ఉద్ధేశ్యంతో బాల కార్మికులను గుర్తిస్తున్నామని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలో వివిధ రెస్టారెంట్లు, పండ్లు, స్క్రాప్ దుకాణాల్లో

గుంటూరు జైలులో వైసీపీ నేత నందిగం సురేశ్‌కు అస్వస్థత..!

AP: గుంటూరు జైలులో వైసీపీ నేత నందిగం సురేశ్‌ మంగళవారం అస్వస్థతకు గుర్యయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. జీ7 సదస్సులో ఈ విషయంపై ప్రసంగించారు. ‘పహల్గాం ఉగ్రదాడి.. మానవత్వంపై జరిగింది. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు. అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి,