Mahaa Daily Exclusive

అమెరికాతో చర్చలు పునః ప్రారంభం: కెనడా

తమ దేశ టెక్‌ సంస్థలపై కెనడాలో విధిస్తున్న పన్నులను రద్దు చేసే వరకు కెనడాతో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు కెనడా వెనక్కి తగ్గింది.

రైతుల కోసమా.. రాజకీయాల కోసమా? ప్రసంగంలో పసుపు ధర ఊసే లేదు అమిత్ షా పర్యటన పై వేముల ఫైర్..!

నిజామాబాద్, మహా: ముందే ప్రారంభించిన పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని మరో భవనంలోకి మార్చి కేంద్రమంత్రి అమిత్‌షా మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అద్దె భవంతిలో రెండోసారి ప్రారంభోత్సవం నిర్వహించడం

గోల్కొండలో బోనాల సందడి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులు తీరిన భక్తులు పోతురాజుల విన్యాసాలతో కోలాహలం..!

హైదరాబాద్, మహా: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని ముక్కులు

బైక్ కొంటే రెండు హెల్మెట్లు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ రేపటి నుంచే అమల్లోకి భద్రతా నిబంధనలు..!

ఢిల్లీ, మహా: ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్

ఆగ్రోఫారెస్ట్రీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..!

ఖమ్మం, మహా. దేశ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో వృక్ష సంపదను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ఆగ్రోపరిష్కారానికి నాంది పలికింది. వాతావరణ మార్పులు, ప్రకృతి పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి – ఈ మూడు

చెదిరిన గ్రామాల కోసం తుమ్మల విజ్ఞప్తి. భద్రాచలం పక్కన నాలుగు పంచాయతీల విలీనంపై కసరత్తు. “సీతారాముని సేవకు చెక్‌పోస్టు అడ్డం!” – కేంద్రానికి మంత్రి లేఖ…!

ఖమ్మం, మహా. తెలంగాణ పౌరుల సుదీర్ఘ పోరాటానికి మరో కీలక ఘట్టం కదలికలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి,

ఇల్లెందులో సిపిఐ 18వ మహాసభ. ప్రజల హక్కుల కోసం ఎర్రజెండా పోరాటం…!

ఇల్లెందు, మహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిన సిపిఐ 18వ పట్టణ మహాసభలో ప్రజా సమస్యలపై స్పష్టమైన ధ్వని వినిపించింది. కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ సభకు బొల్లి కొమరయ్య, కుమ్మరి

భద్రాచలం మైన పట్టుదల… లండన్ దాకా ఆదివాసి మహిళల మిల్లెట్ విజయం. ప్రధాని మోడీ ప్రశంసలు…!

భద్రాచలం, మహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ గుంపు ఆదివాసి మహిళలు తమ సమష్టి శ్రమతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. వారు తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు ప్రస్తుతం దేశవిదేశాల్లో

ప్రేక్షకులను అలరించిన సినీ సంగీత విభావరి ..!

ఖమ్మం సిటీ, మహా. స్వర సుధా మ్యూజిక్ యూనిట్ ఖమ్మం వారి 33వ వార్షికోత్సవ సందర్భంగా 29.6.205 న ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం నందు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి

బొక్కలతండాలో ఘనంగా బోనాల వేడుక..!

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం బొక్కలతండా గ్రామంలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలైన బొడ్రాయి కి మహిళలు జలాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం