పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే -సిపిఐ టూటౌన్ మహాసభలో భాగం..!

ఖమ్మం అర్బన్,మహా. పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగించి పేదల పక్షపాతిగా సిపిఐ నిలిచిందని ఆయన తెలిపారు. మంగళవారం
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి – జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలి – కార్మిక సంఘాల నాయకుల డిమాండ్..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (మహా): కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని, ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల అమలుకు సమరశీల పోరాటాలు తప్పవని,దానిలో
డాక్టర్స్ డే సందర్భంగా డా. కోట రాంబాబు ను ఘనంగా సన్మానించిన MEF నాయకులు…….!

మధిర జూలై 1 మహా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా కెవిఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట రాంబాబు ను MEF నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
బదిలీపై వెళ్తున్న వీరభద్ర నాయక్ సన్మానం…!

చింతకాని జూలై 1 మహా మండలంలో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేసిన వీరభద్ర నాయక్ బదిలీపై ఖమ్మం కలెక్టరేట్కు వెళ్ళటంతో అతన్ని ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో గిరధావర్లు సోయం రఘు, జయ కృష్ణ ,రెవెన్యూ
జవహార్ ఎత్తిపోతల పథకానికి ఈ నెల 3న భూమిపూజ. స్థల పరిశీలనలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు…!

మధిర, మహా. మధిర మండలం వంగవీడు వద్ద నూతనంగా చేపట్టనున్న జవహార్ ఎత్తిపోతల పథకానికి ఈ నెల 3వ తేదీన భూమిపూజ జరగనుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ నుండి రెండవ జోన్కు
భూభారతిపై రైతుల్లో ఆందోళన. దరఖాస్తులు ఎక్కువ… పరిష్కారాలు తక్కువ…!

ఖమ్మం, మహా. భూభారతి చట్టం– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో తీసుకువచ్చిన చట్టం. కానీ ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఇది ఎంతవరకు విజయవంతమవుతోంది? రెవెన్యూ సదస్సుల
బైక్ అదుపు తప్పి పల్టీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు ..!

నేలకొండపల్లి, జూలై 1 మహా : బైక్ అదుపు తప్పి… పల్టీకొట్టటంతో వ్యక్తి కి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం లోని తొగరాయి
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి -సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. మండల ప్రాథమిక వైద్యాధికారి డా. వేముల స్రవంతి

బోనకల్ మహా జులై.1 ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల ప్రాథమిక వైద్యాధికారి డా. వేముల స్రవంతి అన్నారు. ఆమె మహా పత్రిక తో
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి..!

కొత్తగూడెం, మహా. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని.. సత్తా చాటుదామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవి పల్లి
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి. మూడు అడుగులు పెరిగిన వరద నీరు. వర్షాలతో గోదావరి ఉధృతి ప్రారంభం. * ప్రమాద హెచ్చరికకు దూరంలో గోదావరి…!

భద్రాచలం, మహా. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 13.3 అడుగులకు చేరింది. ఇది
