Mahaa Daily Exclusive

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబ శివారెడ్డి..!

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబశివారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే వరకు

త్వరలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్?

AP: వైసీపీకి త్వరలో మరో బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై

ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు: జగన్

AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమయ్యాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. లా అండ్‌ ఆర్డర్‌

కాలేజీ అనుబంధ హాస్టల్లో డ్రగ్స్ కంట్రోల్ టీం తనిఖీలు..!

హన్మకొండ మహా; డ్రగ్స్ నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డ్రగ్ కంట్రోల్ విభాగం పోలీసులు శుక్రవారం కిట్స్, ఎస్. ఆర్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న హాస్టల్స్‌ లో