అగాధంగా అశ్వారావుపేట – తవ్వారు కానీ తాపడం మరిచారు! * పట్టణ అభివృద్ధి పేరుతో ప్రజల సహనానికి పరీక్ష..!

అశ్వారావుపేట, జూలై 12, మహా: పట్టణ అభివృద్ధి పనుల పేరుతో తవ్విన రహదారులను తాపకపోవడం వల్ల అశ్వారావుపేట వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ, సెంటర్ లైటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో, ప్రధాన వీధులు
బీసీ వర్గాల అభ్యున్నతి,ఆకాంక్షలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ -కప్పాటి పాండురంగా రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: శనివారం విలేఖరులకు అందజేసిన పత్రిక ప్రకటనలో పాండురంగారెడ్డి మాట్లాడుతూ… సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అనే విషయం నాడు మర్రి చెన్నారెడ్డి నేడు రేవంత్ రెడ్డిలు నిరూపించారు,
జిల్లాలో నేటితో మొదలు కానున్న బోనాలు జిల్లాలో ముస్తాబైన అమ్మవారి ఆలయాలు మంఖాలలో ఎత్తనున్న మొదటి బోనం అంగరంగ వైభవంగా మహంకాళి బోనాల జాతర ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బోనాల పండుగ. రాష్ట్రంలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ బోనాల పండుగ. గత నెలలో గోల్కొండ బోనాలతో సురువైన
కాంగ్రెస్ లో..పదవుల జాతర.. -పార్టీ పదవులపై అనేక మంది ఆశావహుల్లో ఆశలు -జిల్లాలో భర్తీ కానున్న జిల్లా, మండల అధ్యక్ష పోస్టులు..!

ఆదిలాబాద్, మహా అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలోనే పార్టీలో కీలక పదవులను నాయకులకు కేటాయించాలని అధిష్టానం
బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం..!

ఆదిలాబాద్, మహ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షనీయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన
సమస్యల పరిష్కారానికి ఐక్యంగా సాగుదాం..!

ఆదిలాబాద్, మహా బస్సుల యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి ముందుకు సాగుతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లేశం కోరారు. హైదరాబాద్ నుండి వచ్చిన అసోసియేషన్
రోజ్గార్ మేళా.. నియామక పత్రాలు అందించనున్న ప్రధాని..!

వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధాని నరేంద్ర మోడీ నియామక పత్రాలు అందించనున్నారు. ఈ నెల 12న 51,000 కి పైగా యువతకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక లేఖలను
టీడీపీ కార్యకర్త మృతికి సీఎం చంద్రబాబు సంతాపం..!

AP: రాజమండ్రి మోరంపూడి జంక్షన్కు చెందిన టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ మరణం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. పార్టీకి కృష్ణ వంటి విలువైన కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వీరాభిమాని
మాతృ భాష అమ్మ అయితే.. పెద్దమ్మ భాష హిందీ: పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన మాతృ భాష అమ్మ అయితే.. మన పెద్దమ్మ భాష హిందీ’ అని పవన్ అన్నారు. శుక్రవారం రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో
నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి..!

ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది.
