కెటిఆర్ ను కలిసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి దంపతులు ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా): బి ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర
తరుణ్ కుటుంబానికి 4.50 లక్షల చెక్కును అందించిన విద్యుత్ శాఖ అధికారులు ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని చింతలతండా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న భానోతు తరుణ్ ప్రమాదవశాత్తు గత ఎనిమిది నెలల క్రితం విద్యుత్
మధిర మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్స్..!

మధిర,జూలై16(మహ): మధిర వ్యవసాయ మార్కెట్ కార్యాలయములో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావుతో కలిసి సంబంధిత అధికారులు,రాష్ట్ర, జిల్లా పరిశీలకులు ధాన్యం కొనుగోళ్ళ సమయంలో జరుగుతున్న ఇబ్బందుల విషయమై చర్చించినారు. ఖరీఫ్,రబీ సీజన్లలో ధాన్యం
నానో యూరియా ఉపయోగం పై రైతులకు క్షేత్రస్థాయి ప్రదర్శన..!

మధిర,జూలై16(మహ) జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం డి. పుల్లయ్య మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో పత్తి పంట పరిశీలించడం జరిగింది. సిరిపురం గ్రామంలో నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా
తిమ్మంపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ..!

దమ్మపేట /ములకలపల్లి ,జూలై 16 మహా : అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో పూర్తైన తిమ్మంపేట ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార ,పౌర సంబంధాల శాఖా మంత్రి
అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఆకస్మికంగా భోజనాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి…!

దమ్మపేట ,జూలై 16 మహా : మండలంలోని అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ను రాష్ట్ర రెవిన్యూ ,గృహ ,పౌరసంబంధాల సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఏడాదిలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ4 పాలసీ తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనకు టాస్క్ఫోర్స్ ‘స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’పై రూపొందించిన నివేదికను అందజేసింది. ‘కుప్పం నుంచి డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమం చెపడతాం.
కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చారు: ఆది శ్రీనివాస్

గోదావరి, కృష్ణా జలాలపై చర్చలు జరిపితే బీఆర్ఎస్ నేతలకు చలి జ్వరం వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ‘బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో కేటీఆర్, హరీశ్రావు తెలంగాణ సెంటిమెంట్ను రంగరించలేక కుమిలిపోతున్నారు. జగన్ను
ఆగస్టులో 2 వేల ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి లోకేశ్

AP: మంగళగిరి ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఆగస్టు నెలలో 2 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి
