Mahaa Daily Exclusive

నాగులవంచ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం…!

చింతకాని, మహా. చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ మళ్లీ ప్రారంభమైంది. ఆదివారం ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ కమర్షియల్ అధికారులు తిరిగి ప్రారంభించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌ను

సిపిఎం నాయకులు ముందస్తు అరెస్ట్ అక్రమ అరెస్టును ఖండించిన కొండపల్లి శ్రీధర్ ..!

జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన సిపిఎం పార్టీ నాయకులను జూలూరుపాడు పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన పార్టీ జిల్లా నాయకుడు కొండపల్లి శ్రీధర్ అరెస్టును

ఏడు బావుల వద్ద మరో విషాదం. * కుటుంబానికే పునరావృతమైన జలగండం…!

వైరా, మహా. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ప్రసిద్ధ ఏడు బావుల జలపాతం వద్ద మళ్లీ ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం జెన్నారం గ్రామానికి చెందిన పామర్తి

అసమానతలు లేని విద్యలో ప్రభుత్వాల వైఫల్యం…!

ఖమ్మం, మహా. స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్లకూ విద్యలో కుల, మత, ఆర్థిక అసమానతలు కొనసాగుతుండటంపై పి.డి.ఎస్.యు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన

రైతులను ఆదుకోండి. * అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్…!

ఖమ్మం, మహా. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల దెబ్బకు రైతాంగం తీవ్ర నష్టాలు చవిచూస్తోందని, వారిని ఆదుకోవటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల

భద్రాద్రి వద్ద నిలకడగా గోదావరి తాలిపేరు 6 గేట్లు ఎత్తి 8,651 క్యూసెక్కుల నీరు విడుదల …!

మహా భద్రాచలం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాద్రి వద్ద గోదావరి 33.7 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 32.80 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం ఒంటి

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాద్రి కి ముప్పు. పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలం ఇవ్వాలి. రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్…!

మహా భద్రాచలం పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరిగిందని సిపిఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. రెండు రోజులు పోలవరం

ఈనాటి ఈ బంధం… ఆనాటి అనుబంధం…!

ఖమ్మం, మహా. ఖమ్మం నగరంలో ఆదివారం స్నేహబంధానికి అద్దం పట్టిన అద్భుతమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. సిటీ సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఒక వివాహ వేడుక కేవలం కుటుంబాల మధ్య జరిగే శుభకార్యం మాత్రమే

అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు..!

నేలకొండపల్లి, ఆగస్టు 17 మహా: మండలంలోని శంకరగిరి తండాలో ఆదివారం తీణ్ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బంజారా, లంబాడి సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగ సందర్భంగా అంబరాన్ని అంటేలా సంబురాలు చేశారు.

లేళ్ళ గోపాలరెడ్డిని పరామర్శించిన వైరా ఎమ్మెల్యే …!

జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): ఇటీవల రెండు కాళ్లకు శాస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి పొందుతున్న నర్సాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేళ్ళ గోపాలరెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదివారం