Mahaa Daily Exclusive

విద్యాసంస్థలు బంద్ పాటిస్తాయా?

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తుండటంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. అయితే ఇది వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు,

మరోసారి విభేదాలు.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: కొండా సురేఖ

TG: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ నేతలుగా పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి సురేఖ రాకముందే ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజు సారయ్య,

మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదు: సీఎం రేవంత్

TG: రాజీవ్ గాంధీ వల్లే ఇప్పుడు ఐటీ రంగం రాణిస్తోందని, హైటెక్ సిటీకి కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేసి

బిల్లులపై ఇండియా కూటమి తీరు దురదృష్టకరం: కిషన్ రెడ్డి

లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లును దేశమంతా స్వాగతిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. ఇది కాంగ్రెస్

ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్..!

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కూటమి నేతలు హాజరయ్యారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ

కేంద్రం తీరువల్లే యూరియా కొరత: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు రోడ్డెక్కారు. నిరసనలు చేపట్టి వెంటనే యూరియా సరఫరా చేయాలని వేడుకుంటున్నారు. దీంతో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ‘దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది. కొందరు

ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు..!

ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. శుక్రవారం ద్వారక సెక్టార్-7లోని ఒక పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు

‘ఓట్ల చోరీ’తో ఫలితాలు తారుమారు: రాహుల్ గాంధీ

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో భాగంగా బిహార్‌లోని ముంగేర్‌లో గురువారం నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. ‘ఓట్ల

మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు..!

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. మొదటి స్థానంలో నిమ్మల రామానాయుడు, రెండో స్థానంలో నారా లోకేశ్, మూడో స్థానంలో సత్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో అనిత, ఐదో స్థానంలో

భారత్‌పై అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తున్నాం: చైనా

భారత్‌పై అమెరికా 50 శాతం మేర సుంకాల విధింపు, వాటిని మరింత పెంచుతామన్న హెచ్చరికలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొంది. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చైనా ఆరోపించింది.