Mahaa Daily Exclusive

శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు: రాజాసింగ్

శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ MLA రాజాసింగ్ ఆరోపించారు. శ్రీశైలంలో దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రిస్టియన్లు ఆక్రమించారని చెప్పారు. గత ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని స్థిరపరిచిందని

ఆన్‌లైన్ గేమింగ్ బిల్ సొసైటీని రక్షిస్తుంది: మోదీ

ఆన్‌లైన్ గేమింగ్ బిల్–2025 పార్లమెంట్‌లోని ఇరు సభల్లో పాసైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ స్పందించి మాట్లాడారు. ‘ఇండియాని గేమింగ్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో తాము కట్టుబడి ఉన్నాం. ఇది ఈ

ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మంత్రి లోకేశ్ ఆగ్రహం!

AP: కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడం

నా కూతురికి రోజూ ఈ ఆహారం తప్పనిసరి : ఉపాసన

రామ్ చరణ్-ఉపాసనల గారాలపట్టి క్లింకారకు పెట్టే ఆహారంపై ఆసక్తికర విషయం తెలిసింది. పిల్లలకు పెట్టే ఆహారంపై తల్లిదండ్రులు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. క్లింకార ఆహారం విషయంపై ఉపాసన సైతం ఇదే పద్ధతిని ఫాలో అవుతానని

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురైంది: వెంక‌ట్రామిరెడ్డి

AP: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురైంద‌ని ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌ సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్‌, పీఆర్‌సీల‌పై చ‌ర్చించ‌క‌పోవ‌డంపై ఉద్యోగులు అసంతృప్తి

భర్తను చంపిన కేసులో భార్యకు , భార్య ప్రియునికి యావజ్జివా కారాగార శిక్ష..!

కాటారం మహా : భూపాలపల్లి జిల్లా మా ముత్తారం పోలీస్ స్టేషన్లో పరిధిలో రేగులగూడెం గ్రామంలో జరిగిన అనుమానాస్పద మృతిని పోలీసులు విచారణ చేసి హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసు గురువారం

గురుకులలో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

హన్మకొండ మహా; గురుకుల హాస్టల్ లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ

కేంద్ర మంత్రిని కలసిన వరంగల్ ఎంపీ..!

వరంగల్ మహా; కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే ఆమోదం పొందిన సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ను త్వరగా

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు..!

వరంగల్ మహా; బీఎస్సీ నర్సింగ్ చదువు తున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన వరంగల్ జిల్లాలోని వంచనగిరి శాయంపేట గ్రామం లో చోటుచేసుకుంది. గీసుగొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట గ్రామానికి చెందిన గాలి

అలుగు పారుతున్న షాబాద్ పహిల్వాన్ చెరువు చెరువు నిండడంతో జలకల సంతరించుకుంది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా మహా: షాబాద్ నగరంలో పహిల్వాన్ చెరువు నిండడంతో ప్రాంతంలో జలకల సంతరించుకుందని మధుసూదన్ రెడ్డి అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా షాబాద్ లోని పహిల్వాన్ చెరువు