Mahaa Daily Exclusive

పేదలకు ఇళ్ళు.. కేవలం రూపాయికే ఇంటి ప్లాన్!

AP: పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే

సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తా: నారా రోహిత్‌

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఆడియో లీక్‌

పోలవరం ప్రాజెక్టును ముంచింది జగన్: మంత్రి అనగాని

AP: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చకు రావాలంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సవాల్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టును ముంచింది జగన్ అయితే, దాన్ని పూర్తి

పుజారాకు గౌరవప్రదమైన వీడ్కోలు లభించి ఉంటే బాగుండేది: హర్భజన్

ఛతేశ్వర్ పుజారా రిటైర్మెంట్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. భారత క్రికెట్‌లో అర్హుడైన దానికంటే పుజారా తక్కువ గుర్తింపు పొందాడని ఆయన పేర్కొన్నాడు. పుజారా ఎల్లప్పుడూ తనకంటే ముందు జట్టును ఉంచుతాడని

అమెరికా డిమాండ్లకు తలొగ్గం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌

ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కలిసి కట్టుగా పోరాడదామని భాగస్వామ్య పక్షాలకు ఆయన

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచాలి: సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని, త్వరలో సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని చెప్పారు. కార్మికుల విషయంలో

రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారుస్తున్నారు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

దేశంలో ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో

రాహుల్‌కు ఓటమి భయం పట్టుకుంది: అనురాగ్ ఠాకూర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలను బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ‘రానున్న బిహార్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం రాహుల్‌కు పట్టుకుంది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఆయన ఈవీఎంలు,

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అమిత్‌ షా ఆరోపణలు: స్టాలిన్‌

నక్సలిజంపై ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర మంత్రి అమిత్‌ షా టార్గెట్‌గా చేసుకోవడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఖండించారు. చెన్నైలో ఆదివారం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం ఈ

భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది: మోదీ

దేశీయ ఉత్పత్తులను ఆదరించాలని ప్రధాని మోదీ కోరారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లో దేశీయంగా తయారు చేసిన సెమికండక్టర్‌ చిప్ అందుబాటులోకి వస్తుంది. అలాగే స్వదేశీ