రాజగోపాల్ రెడ్డిపై మాకు ఫిర్యాదు రాలేదు: మల్లు రవి

TG: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తమకు ఫిర్యాదు రాలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఆదివారం సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రాజగోపాల్ రెడ్డిపై మాకు ఫిర్యాదు రాలేదు
వెంటనే రూ.10 వేల కోట్లు విడుదల చేయాలి: మాజీ మంత్రి సబిత

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితారెడ్డి విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ చెలగాటం ఆడుతున్నారని, దాదాపు 20
అభివృద్ధిలో ఇంజనీర్లు భాగస్వాములు కావాలి: సీఎం రేవంత్

ఇంజనీర్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ డే జరుపుకుంటామని వెల్లడించారు.
మావాడికి ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ‘హౌస్ఫుల్’ బోర్డ్ ఉంది: అడివి శేష్

యువతరాన్ని ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం విజయోత్సవ సంబరాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు అడివి శేష్, చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులకు తెరపై
జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి: సీతక్క

TG: ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. బైక్పై తిరుగుతూ జాతర పనులను ఆమె పరిశీలించారు. కొందరు స్వార్థంతో మేడారం జాతరపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని.. గద్దెలు మారుస్తున్నామని తమపై తప్పుడు
మారుతున్న సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలి: సుధామూర్తి

మారుతున్న సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలని రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి పేర్కొన్నారు. చట్టసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సులో సాంకేతికంగా మహిళలకు ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలపై చర్చ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఆదివారం
ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది: నాదెండ్ల

వైసీపీపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైసీపీ హయాంలో అమలాపురంలో
99 శాతం వస్తువులపై పన్ను తగ్గించాం: నిర్మలా సీతారామన్

12 శాతం పన్ను శ్లాబ్లోని 99 శాతం వస్తువులపై ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. “ప్రభుత్వం చాలా పన్నులు విధిస్తోందని ప్రజలు భావిస్తున్న సమయంలో ప్రధానమంత్రి
షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ‘జీఎస్టీ తగ్గింపుతో 140
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1466 కేసుల రాజీ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్..!

భూపాలపల్లి, మహా : జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, భూపాలపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1466 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.పి.సి
