గుర్తింపు సంఘంతో సింగరేణి స్ట్రక్చర్ సమావేశం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ..!

మందమర్రి, మహా : సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) తో సోమవారం మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ అధ్యక్షతన అధికారుల బృందం స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ గుర్తింపు
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పకడ్బందీగా జరగాలి-కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ…!

ఆదిలాబాద్ మహా: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఇతర ముఖ్య జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇండ్లు-శ్రీహరి రావు..!

నిర్మల్, మహా : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచారి శ్రీహరిరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి మంచిర్యాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని..!

మంచిర్యాల, మహా : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని
ఘనంగా బెల్లంపల్లిలో సద్దుల బతుక మ్మ వేడుకలు ..!

బెల్లంపల్లి, మహ: తెలంగాణ సాంప్ర దాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో ఆడపడుచులు సోమవారం నాడు ఘనంగా నిర్వహిం చారు పట్టణంలోని అన్ని వీధులలో పట్టణ మహిళలు ఆయా
మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు నిరసనను చేపట్టిన బాధితులు..!

బెల్లంపల్లి,మహ: మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన నిర్వహించడం బెల్లంపల్లి మండలం లోని బట్వాన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం నకిలీ పత్రాలను చూపించి భూమిని
షర్మిలకు రాష్ట్రంలో ఉండే హక్కు లేదు: భానుప్రకాష్

AP: టీటీడీ నిధులతో 5 వేల ఆలయాల నిర్మాణంపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ ఖండించారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం దారుణమని, షర్మిల కుటుంబం హిందూ ధర్మ
షర్మిల మత ప్రచారం చేశారు: పీవీఎన్ మాధవ్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి హిందూ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. షర్మిల ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా అని ప్రశ్నించారు. ఆమె భర్తతో
నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం..!

AP: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ వ్యవస్థలోకి 8వేల మందిని తీసుకోవాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి
వైసీపీ డిజిటల్ పుస్తకంలో ఆ పార్టీ నేతపైనే ఫిర్యాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రారంభించిన నేరస్థుల డిజిటల్ పుస్తకంలో మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు నమోదైంది. 2022లో తన కార్యాలయం, ఇల్లు, కారుపై దాడి చేశారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు
