Mahaa Daily Exclusive

సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం.. ! హైకోర్టు స్టేపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం..!

సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు స్టేపై స్పెషల్​ లీవ్​ పిటిషన్​ దాఖలు చేసే అవకాశం  సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్​ నేతలు జూమ్​ సమావేశం రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లపై న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం

నేటి అవసరాలకు తగ్గట్లు విద్యలో మార్పులు రావాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నేటి అవసరాలకు తగ్గట్లు విద్యలో మార్పులు రావాలి నైపుణ్యాలకు పెద్ద పీట వేయాలి అప్పుడే యువత తమ కాళ్లపై తాము నిలబడగల్లుతుంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతీయల విలువలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపు హైదరాబాద్,

16న తెలంగాణ కేబినెట్ స‌మావేశం..! ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ..

 ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత హైదరాబాద్, మహా: ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం

బాలికల అభ్యున్నతి విద్య ద్వారానే సాధ్యం :జె.సి రాజు.

విజయనగరం జిల్లా,మహా పత్రిక: బాలికల భవిష్యత్ వారి అభ్యున్నతి విద్యాద్వారానే సాధ్యమని,బాలికలు విద్యావకాశాలు అందిపుచ్చుకునేల వారిని ప్రోత్సహించాలని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు పిలుపునిచ్చారు.అంతర్జాతీయ బాలికల దినోత్సవ నేపథ్యంలో శనివారం ఇందిరమ్మ

ఈ నెల 14న తెలంగాణ బంద్:కోర్టు స్టే నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆర్. కృష్ణయ్య వెల్లడి

ఈ నెల 14న తెలంగాణ బంద్ కోర్టు స్టే నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆర్. కృష్ణయ్య వెల్లడి బీసీలపై చిన్న చూపు.. మా సత్తా ఏమిటో చూపిస్తామని కామెంట్ హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం..

నిజామాబాద్ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం స్క్రోలింగ్ పాయింట్స్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బనకచర్ల, బీసీ రిజర్వేషన్లు, బీజేపీ – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా

నాది ఫైటింగ్ నేచర్..! హూజూరాబాద్‌లో నేనే లీడర్..! బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

నాది ఫైటింగ్ నేచర్.. హూజూరాబాద్‌లో నేనే లీడర్.. ఎవరైనా ఇబ్బంది పెడితే నేనే ఫారమ్‌లు ఇస్తా నిఖార్సైన ఉద్యమ బిడ్డ.. ఎక్కడ అన్యాయమున్నా కొట్లాడుతా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు హుజూరాబాద్,

తెలంగాణ రైజింగ్ -2047 కోసం సిటిజన్ సర్వే..!

ప్రతి పౌరుడు పాల్గొనాలని ప్రభుత్వం రిక్వెస్ట్ రోడ్ మ్యాప్ రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించాలని సూచన హైదరాబాద్, మహా: రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగన నిలపడం, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే 2047 నాటికి

నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర.. ట్రంప్ సంచలన ఆరోపణ….

వాషింగ్టన్‌: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్‌ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు. వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా

జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లే..జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్..!

జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లే.. ఎవరైనా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుంది జాగృతి అంటేనే పోరాటాల జెండా.. విప్లవాల జెండా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్   హైదరాబాద్, మహా: జాగృతిలో