సింగరేణి కార్మికులకు తీపి కబురు..

సింగరేణి కార్మికులకు తీపి కబురు రూ.400 కోట్ల దీపావళి బోనస్ విడుదల సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన భట్టి ఖమ్మం, మహా: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన
ఇండియాలో నెంబర్ వన్ హైదరాబాదే… గ్లోబల్ కంపెనీలకు హైదరాబాదే కేరాఫ్…

ఇండియాలో నెంబర్ వన్ హైదరాబాదే గ్లోబల్ కంపెనీలకు హైదరాబాదే కేరాఫ్ 10 రోజులకు ఒక కొత్త జీసీసీ ఏర్పాటు హైదరాబాద్ కు అమెరికా కంపెనీల క్యూ మౌలిక సదుపాయాలకు తోడు ప్రభుత్వ మద్దతు (హైదరాబాద్
హస్తమిచ్చిన పంతంగి..బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది: అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య

హస్తమిచ్చిన పంతంగి ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది: అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్
ఏం సాధించారని విజయోత్సవాలు?23 నెలల పాలనలో ప్రభుత్వం చేసింది శూన్యం:మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

ఏం సాధించారని విజయోత్సవాలు? 23 నెలల పాలనలో ప్రభుత్వం చేసింది శూన్యం రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, మహా: ఏం సాధించామని
‘బంద్ ఫర్ జస్టిస్’ కు మద్దతిస్తున్నాం….తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య
లైసెన్స్డ్ సర్వేయర్లకు 19న సీఎం చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భూపరిపాలనలో మరో ముందడుగు ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు 19న సీఎం చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, మహా : ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి, రాష్ట్రంలో
బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి.! డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, మహా : బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో
గోల్డ్ రేట్ ఆల్ టైం హైక్ …..లక్షన్నరకు చేరువకు తులం బంగారం ధర

బంగారం ధర రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. సామాన్యులు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అంతేకాకుండా సంపన్నులను సైతం బంగారం ధరలు వణికిస్తున్నాయి. దీపావళి పండుగ వరకే తులం బంగారం ధర లక్షన్నర అవుతుందని
మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు: అగ్రనేత ఆశన్న బృందం జనజీవన స్రవంతిలోకి

జనజీవన స్రవంతిలోకి ఆశన్న బృందం మావోయిస్టు చరి త్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసిన మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్, మహా : మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తాజా పరిణామం చోటు
దళారుల చేతిలో మోసపోకండి….. పత్తి పంట మొత్తాన్ని కొనేందుకు సీసీఐ సిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పత్తి రైతులు పారాహుషార్ దళారుల చేతిలో మోసపోకండి పండించిన పంట మొత్తాన్ని సీసీఐ కొనుగోలు చేస్తుంది -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహా : దళారులను నమ్మి పత్తి రైతులు మోసపోవదదని, పండించిన
