Mahaa Daily Exclusive

ఏ ఒక్కరిని వదలం..:ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఏ ఒక్కరిని వదలం.. ఉగ్రకుట్ర మూలాలను చేధిస్తాం ఢిల్లీ పేలుళ్లకు పాల్పడిన కుట్రదారులను విడిచిపెట్టం దేశ భద్రతపై రాజీలేదు.. వారికి తగిన శిక్ష విధిస్తాం ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇంటర్నెట్ డెస్క్,

మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం:రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం మొదటి క్యాబినెట్‌లోనే మత్స్య శాఖకు రూ. 23 కోట్ల బడ్జెట్ కేటాయింపు:రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ‘నోవాటెల్‌’లో ‘వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా- 2025’ కాన్ఫరెన్స్‌

సాహిత్య సమరయోధుడికి కడసారి వీడ్కోలు..

సాహిత్య సమరయోధుడికి కడసారి వీడ్కోలు.. అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన ముఖ్యమంత్రి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు హైదరాబాద్, మహా:

అందెశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం: సీఎం

అందెశ్రీకి పద్మశ్రీ.. రాబోయే కేబినెట్ సమావేశంలో నిర్ణయం కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలి పాఠ్యాంశంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతం అందెశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం.. సీఎం కీలక

బీహార్‌ రెండో దశ పోలింగ్‌… ఎన్డీఏ, ఆర్ జేడీలకు ప్రతిష్టాత్మకం…

మహా బీహార్ తుదివిడత పోలింగ్ మంగళవారం జరగనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్‌ నిర్వహించగా.. రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం

ప్రత్యక్షసాక్షుల లైవ్ రిపోర్ట్ ….మా కళ్ళముందే..

(ఢిల్లీ-మహా) ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది.పేలుడు చాలా శక్తివంతంగా ఉందని, భవనాల కిటికీలు కూడా తెరిచి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “నేను నా

ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ … ఎలా జరిగిందంటే?

మహా 1. పేలుడు ఎలా జరిగింది: ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర ఆగి ఉన్న కారు శక్తివంతమైన పేలుడుతో జరిగింది. మంటలు చెలరేగి, సమీపంలోని మరో 8 వాహనాలను దగ్ధం

ఢిల్లీలో ఉగ్రదాడి….భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని…

ఢిల్లీలో ఉగ్రదాడి భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని 13 మంది దుర్మరణం.. మరో 30మందికి గాయాలు దేశవ్యాప్తంగా హై అలర్ట్.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలను అలర్ట్ చేసిన కేంద్రం సంఘటనపై ప్రధాని

హలో బీసీ.. ఛలో ఢిల్లీ..

హలో బీసీ.. ఛలో ఢిల్లీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి డిసెంబర్ 10న ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్, మహా: స్థానిక

2.70 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

730 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లా రైల్వేస్టేషన్‌ను తీర్దిదిద్దాలనేది నా కల 2.70 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహా: శంషాబాద్