టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్లో తెలంగాణ దూకుడు…

టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్లో తెలంగాణ దూకుడు పెట్టుబడిదారులకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇస్తోంది టెక్నాలజీ-సాంస్కృతిక కలయికతో దేశాభివృద్ధి: సీఎం రేవంత్ హైదరాబాద్లో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్
ఆటో కిరాయి వివాదం… ఎయిర్ గన్తో కాల్పులు.. శంషాబాద్ లో కలకలం

హైదరాబాద్, మహా: ఆటో కిరాయి విషయంలో జరిగిన ఘర్షణలో ఎయిర్ గన్తో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను శంషాబాద్ రూరల్ పోలీసులు 24 గంటలలోపే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్కూడ
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు షాక్ .. బండి సంజయ్ కు క్లీన్ చిట్

హైదరాబాద్, మహా కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది. 2023
పదోసారి సీఎం పీఠంపై నితీశ్…

పదోసారి సీఎం పీఠంపై నితీశ్ 17 ఏళ్లుగా పీఠంలో కొనసాగుతున్న రికార్డు పాట్నాలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం నితీశ్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం

రూ. 161 కోట్లు రిలీజ్ చేయండి స్కాలర్షిప్ బకాయిల విడుదలకు భట్టి ఆదేశాలు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం హైదరాబాద్, మహా: పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ విద్యార్థుల చారిత్రక విజయం…

తెలంగాణ విద్యార్థుల చారిత్రక విజయం విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంస జాతీయ వేదికపై గిరిజన విద్యార్థుల ప్రతిభ.. 230 పతకాలతో రికార్డు హైదరాబాద్, మహా: ఒడిశాలోని రౌర్కెలా-సుందర్గఢ్లో నవంబర్ 11 నుంచి 15
హైదరాబాద్కు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ బూస్ట్…

హైదరాబాద్కు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ బూస్ట్ టెక్నాలజీతో హైదరాబాద్ రూపురేఖలు మార్పు 8 వారాల్లో దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్: సీఎం అలెక్స్ కిప్మన్తో రేవంత్ రెడ్డి సమావేశం.. ట్రాఫిక్, వరదలు, కాలుష్య
నాంపల్లి కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మహా : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన పలు కేసుల నేపథ్యంలో విచారణ కోసం కోర్టు
ఉగ్రవాదులకంటే వారే డేంజర్…

ఉగ్రవాదులకంటే వారే డేంజర్ ఉగ్రకేసుల్లో మేధావుల ప్రమేయం మరింత ప్రమాదకరం సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ, మహా : దేశ వ్యతిరేక చర్యల్లో మేధావుల పాత్ర పెరుగుతున్నదంటే అది సాధారణ అంశం కాదు,
స్పీకర్ను కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్…

స్పీకర్ను కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ నవీన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ హైదరాబాద్, మహా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
