Mahaa Daily Exclusive

ఢిల్లీ వేదికగా తెలంగాణ రహదారుల ప్రస్తావన..

ఢిల్లీ వేదికగా తెలంగాణ రహదారుల ప్రస్తావన.. * పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతి పత్రం. * గడ్కరీకి వద్దిరాజు రవిచంద్ర కీలక విజ్ఞప్తి. ఖమ్మం, మహా. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత

మంటల్లో మాడుతున్న బీసీ నినాదం..* మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి అఘాయిత్యం!

మంటల్లో మాడుతున్న బీసీ నినాదం.. * మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి అఘాయిత్యం! * 42 శాతం కోటా ఏదీ?.. కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరుగుతూ యువకుడి ఆత్మహత్యాయత్నం. * మల్లన్న కలవలేదని మనస్తాపం..

మిత్రుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన మోదీ..

మిత్రుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన మోదీ.. * పుతిన్‌కు ఢిల్లీలో ‘రాచమర్యాదలు’! * ఒకే కారులో ప్రధాని, ప్రెసిడెంట్.. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్-రష్యా దోస్తీ! * నాలుగేళ్ల తర్వాత భారత్ గడ్డపై

రెవెన్యూ మంత్రి ఇంట ‘భూ’కంపం.

రెవెన్యూ మంత్రి ఇంట ‘భూ’కంపం. * రూ. 300 కోట్ల భూవివాదంలో పొంగులేటి కుమారుడి కంపెనీపై కేసు! * ​అర్ధరాత్రి జేసీబీలతో బీభత్సం.. గోశాల ధ్వంసం.. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై ఎఫ్ఐఆర్. * గచ్చిబౌలిలో ల్యాండ్

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం..

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిస్తాం సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేస్తాం సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి మెయిన్స్ కు ఎంపికైన 50 మందికి

సంద‌డిగా నెక్ జేపీఎల్ ట్రోఫీ ఆవిష్క‌ర‌ణ‌..

సంద‌డిగా నెక్ జేపీఎల్ ట్రోఫీ ఆవిష్క‌ర‌ణ‌ ట్రోఫీని ఆవిష్క‌రించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ స‌భ్యులు చాముండేశ్వ‌ర్‌నాథ్‌ హైద‌రాబాద్‌, మహా : నెక్ జ‌ర్న‌లిస్ట్ ప్రీమియ‌ర్ లీగ్ (జేపీఎల్‌) సీజ‌న్-02 ట్రోఫీను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్(Rangareddy Land Records AD Srinivas) అరెస్ట్ అయ్యారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.

పార్లమెంటుకు చేరిన కోతుల సమస్య..

న్యూఢిల్లీ, మహా: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రమైంది. వాటి సంఖ్య గణనీయంగా పెరగడంతో పంటలు కూడా రైతుల చేతికి సక్రమంగా అందడం లేదు. చేతికొచ్చిన పంటలను రైతులు కోతుల కారణంగా నష్టపోవాల్సి

దేవరకొండను దత్తత తీసుకోమని ఎమ్మెల్యేతో కలిసి సీఎంను కోరుతా:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ, మహా : రాష్ట్రంలో పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా పాలన సాగుతోందని, కొడంగల్ లాగానే వెనుకబడిన దేవరకొండను దత్తత తీసుకోవాలని, ఎమ్మెల్యే బాలు నాయక్,

తనకంటే అందంగా ఉన్నారని ముగ్గురు బాలికల హత్య..

తనకంటే అందంగా ఉన్నారని ముగ్గురు బాలికల హత్య అనుమానం రాకుండా కొడుకునూ చంపేసిన మహిళ! నీళ్ల టబ్బులు, ట్యాంకుల్లో ముంచి ప్రమాదాలుగా చిత్రీకరణ పెళ్లి వేడుకలో బాలిక మృతితో వెలుగులోకి వచ్చిన దారుణాలు హర్యానాలో