Mahaa Daily Exclusive

క్రీడా రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో రాణించాలి : కిషన్ రెడ్డి

స్పోర్ట్స్‌ పవర్‌ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్ క్రికెట్ ఆడి సంసద్ ఖేల్ మహోత్సవ్ ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రీడా రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో రాణించాలి : కిషన్ రెడ్డి

మునిసిపాలిటీలలో బీసీలు సత్తా చాటాలి :టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బీసీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో బీసీలకు మేలు చేసింది ప్రజా ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం అప్పటికే రెండు బిల్లులు తెచ్చాం మరో మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో

ట్యాపింగ్ చేసేది పోలీసులే.. నా ఫోన్ ట్యాప్ అవ్వట్లేదా?: సిట్ నోటీసులపై కేటీఆర్ ధ్వజం

సిట్ విచారణకు హాజరవుతా పోలీసు అధికారులను ప్రశ్నలు అడుగుతా టీవీ సీరియల్​లా ఫోన్​ ట్యాపింగ్​ విచారణ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల, మహా : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్‌ విచారణకు కచ్చితంగా హాజరవుతానని,

వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల పనితీరు పై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం

హైదరాబాద్ :సచివాలయం లో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ లోని వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర పాలన వ్యవహారాల పై అధికారులతో,కార్పొరేషన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్: కేటీఆర్‌కు నోటీసులు.. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కేటీఆర్‌కు సిట్ నోటీసులు నేడు విచారణకు రావాలని ఆదేశం హైదరాబాద్, మహా : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య నేడే ప్రారంభం!

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నేటి నుంచే ప్రారంభం ఆగే స్టేషన్లు ఇవే హైదరాబాద్, మహా : తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు

పొలిటికల్ స్పాట్‌లైట్‌లో సీపీ సజ్జనార్: బీఆర్‌ఎస్ టార్గెట్‌గా ఐపీఎస్ అధికారి.. ఖాకీ వర్సెస్ గులాబీ మధ్య ‘నోటీసుల’ యుద్ధం..

ఆయన కాంగ్రెస్ పోలీసా….? పొలిటికల్ స్పాట్‌లైట్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ బీఆర్ఎస్ కు టార్గెట్ గా మారిన సీపీ నోటీసులపై నోటీసుల జారీ, మాటకు మాటతో చర్చనీయాంశంగా మారిన ఐపీఎస్ తీరు హైదరాబాద్, మహా

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం: 200 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం లోయలో పడిన ఆర్మీ వాహనం నలుగురు సైనికులు మృతి శ్రీనగర్, మహా : జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది ఆర్మీ సిబ్బంది

అక్షరమే ఆయుధం.. గ్రంథాలయమే దేవాలయం: కొల్లాపూర్‌లో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి జూపల్లి

అక్షరమే ఆయుధం.. గ్రంథాలయమే దేవాలయం! ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి:మంత్రి జూపల్లి కొల్లాపూర్‌లో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి కొల్లాపూర్, మహా : గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించే

అభివృద్ధి మా విధానం…. హిందుత్వం మా నినాదం:బండి సంజయ్

అభివృద్ధి మా విధానం…. హిందుత్వం మా నినాదం కేంద్ర నిధులతోనే కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా ఇవ్వలేదు బీఆర్ఎస్ కు ఓటేయడం దండగ బీజేపీని ఆశీర్వదించి అత్యధిక