తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు: 36 మందిపై సీబీఐ సిట్ తుది ఛార్జ్షీట్!

తిరుమల కల్తీ నెయ్యి కేసు 36 మందిపై సీబీఐ సిట్ ఛార్జ్షీట్ కోర్టులో చార్జీషీట్ తుది దాఖలు నెల్లూరు, మహా : ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి
“కార్తీకదీపం సరే.. బీఆర్ఎస్ దీపం ఆరనివ్వకండి”: కేటీఆర్కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్!

కార్తీకదీపం సరే… ముందు బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోండి: కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ కవితను చెల్లెలుగా గౌరవిస్తానన్న పీసీసీ చీఫ్ హైదరాబాద్, మహా : ఫోన్ ట్యాపింగ్
చిరంజీవి సినిమాకు హైకోర్టు షాక్ … వివరాలు ఇవ్వాలని జీఎస్టీ అధికారులకు ఆదేశం….

హైదరాబాద్, మహా : చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం టిక్కెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ
దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు…

దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు విచారణకు రాకపోతే ఎన్ బీడబ్ల్యూ జారీ చేస్తామన్న న్యాయమూర్తి దక్కన్ కిచెన్ కూల్చివేత కేసు ఫిబ్రవరి 5 కు వాయిదా హైదరాబాద్, మహా : దక్కన్ కిచెన్ కూల్చివేత
బండి సంజయ్ సంచలనం: “ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు పోలీసులే నాకు చూపారు.. రేవంత్ సర్కార్కు దమ్ముందా?

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి విచారణ సందర్భంగా పోలీసులే నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా? రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు… చేవ
కొండకల్ గ్రామంలో వింత ఘటన.. పొలంలో అకస్మాత్తుగా కుంగిన భూమి…

శంకర్ పల్లి, మహా : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో శుక్రవారం ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు రోజువారీ పనుల నిమిత్తం
భార్యభర్తల మధ్య ఘర్షణ… మనస్థాపంతో భర్త ఆత్మహత్య…

జవహర్ నగర్, మహా : భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా… మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివార్లలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండానే లక్ష్యం: బండి సంజయ్ ధీమా

తెలంగాణ చూపంతా కరీంనగర్ కార్పొరేషన్ వైపే.. మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం గెలిచే చోట పాతవాళ్లకే టిక్కెట్లు ఇస్తాం కలిసికట్టుగా పనిచేద్దాం….కాషాయ జెండా ఎగరేద్దాం పార్టీ నేతల సమావేశంలో కేంద్ర మంత్రి
కవిత కాంగ్రెస్లోకి వస్తానంటున్నారు.. నేనే వద్దంటున్నా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కవిత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు నేనే అడ్డుకుంటున్నా : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, మహా : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు.
సస్పెన్షన్ సబ్రిజిస్ట్రార్పై ఏసీబీ పంజా: రూ.7.83 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు!

జాయింట్ సబ్రిజిస్ట్రార్పై అక్రమ ఆస్తుల కేసు రూ.7.83 కోట్లకు మించి ఆస్తులు గుర్తింపు కుషాయిగూడ, మహా : రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ –1)గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కందాడి మధుసూధన్రెడ్డిపై
