మందుబాబుల కారు బీభత్సం: డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎస్సైపైకి దూసుకెళ్లిన వాహనం

మందుబాబులు కారుతో బీభత్సం.. ఎస్సై కాలుకు తీవ్ర గాయం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఘటన గాయపరిచి పారిపోతున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు దర్యాప్తు రంగారెడ్డి జిల్లా మహా: యాచారం
నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం….

నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, మహా : నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ
కరీంనగర్ ‘వలపు వల’ బాగోతం: అప్పుల తీర్చుకోవడానికి భార్యతోనే హనీ ట్రాప్!

కరీంనగర్ దంపతుల ‘హనీ ట్రాప్’ కేసు యూట్యూబ్ చూసి భార్యతో వలపు వల బెడ్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ కరీంనగర్, మహా : ‘కరీంనగర్ కపుల్’ బూతు బాగోతం సంచలనం సృష్టించిన సంగతి
తెలంగాణలో ఎంబీసీ జాబితా విస్తరణ: 50కి చేరనున్న కులాల సంఖ్య

ఎంబీసీ జాబితాలోకి మరో 14 కులాలు 50కు చేరుకోనున్న ఎంబీసీ కులాల జాబితా కేంద్రానికి పంపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమి,న్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్, మహా :
మహేశ్ గౌడ్కు కవిత ఓపెన్ ఆఫర్: “జాగృతిలో చేరండి.. మంచి పదవి ఇస్తా”

జాగృతిలో చేరండి మంచి పోస్ట్ ఇస్తా మహేశ్ గౌడ్కు కవిత ఓపెన్ ఆఫర్ కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ నేను కాంగ్రెస్ లో చేరతాననడం హాస్యాస్పదం హైదరాబాద్, మహా : ఓడిపోయే పార్టీ కాంగ్రెస్, అందులో
హెచ్-1బీ వీసాదారులకు షాక్..

హెచ్-1బీ వీసాదారులకు షాక్ 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు భారత్లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన నిపుణులు సోషల్ మీడియా పరిశీలన నిబంధనతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో వేలాది
131 మందికి పద్మ పురస్కారాలు పరకటించిన కేంద్రం…

2026 పద్మాలు వీరే 131 మందికి పద్మ పురస్కారాలు పరకటించిన కేంద్రం ఇందులో 113 మందికి పద్మశ్రీ, అయిదు మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
రాష్ట్ర పతి అవార్డుకు జైళ్ల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఎంపిక…

కుషాయిగూడ, మహా: తెలంగాణ జైల్ల శాఖలో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు వరంగల్ సెంటర్ జైలుకు చెందిన డిప్యూటీ జైలర్ సుధాకర్ రెడ్డి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం అసిస్టెంట్ డిప్యూటీ జైలర్
జనవరి 27న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె: 5 రోజుల పనిదినాల కోసం ఉద్యోగ సంఘాల పోరు

ఐదు రోజుల పని దినాల అములు డిమాండ్ ఈ నెల 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కుషాయిగూడ మహా : వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని
పలువురు డీఎస్పీల బదిలీలు .. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

హైదరాబాద్, మహా : తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్.ఆదినారాయణను కొత్తగూడెంకు డీఎస్పీగా బదిలీ చేశారు.
