జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం:కేంద్ర మంత్రి బండి

జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం ‘ఆపద మిత్ర’ వలంటీర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ న్యూఢిల్లీ, మహా : విపత్తులు ఏర్పడే సమయంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం, ముందస్తు సంసిద్ధత,
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నాటి త్యాగమూర్తులను స్మరించుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి కలెక్టరేట్లో కన్నుల పండుగగా జెండా పండుగ విద్యార్థుల నృత్యాలు పోలీసుల విన్యాసాలు అదరహో అనిపించిన పలు శాఖల శకటాలు రంగారెడ్డి జిల్లా
సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం:మంత్రి జూపల్లి కృష్ణారావు

సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం మంత్రి జూపల్లి కృష్ణారావు *సోమశిల నుంచి – ఎకో పార్కు వరకు బోటులో మంత్రి విహారం నాగర్ కర్నూల్ , మహా : కొల్లాపూర్ నల్లమల అడవుల మధ్య
టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు: మంత్రి ఉత్తమ్

భాజపాను ఓడించడం కాంగ్రెస్ కే సాధ్యం టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవులు: మంత్రి ఉత్తమ్ కోరుట్ల, మహా : అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో భాజపాను ఓడించాలంటే తమ
ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి…

ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి మంత్రులతో సమన్వయం చేసుకోవాలి మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం అమరావతి, మహా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, నారా లోకేశ్
ఏఐ లేబులింగ్ విధానం అవసరం: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

మహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన కంటెంట్ను గుర్తించేలా లేబులింగ్ విధానాన్ని తీసుకురావాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్వాగతించారు. కేంద్రం నిర్ణయం సరైందని, నియంత్రణ నిబంధనలు
అర్ధరాత్రి మిరాలం చెరువులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన హైడ్రా

అర్ధరాత్రి మిరాలం చెరువులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన హైడ్రా అర్ధరాత్రి అపదమిత్రులైన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని కాపాడిన హైడ్రా హైదరాబాద్, మహా : అర్ధరాత్రి హైడ్రా
మేడారం బాట పట్టిన జనం

మహాజాతర ప్రాంగణం కిటకిట వరంగల్, మహా : వనదేవతల మహా జాతర సందడి మొదలైంది. వరుస సెలవులు రావడంతో జాతరకు జనం పోటెత్తుతున్నారు. ములుగు జిల్లాలో సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28
ఇరాన్ నిరసనల్లో 30 వేల మంది మృతి .. మీడియా కథనాల్లో సంచలనాలు…

మహా : ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ‘టైమ్’ పత్రిక సంచలన కథనం వెలువరించింది. ఒక్క జనవరి 8, 9వ తేదీల్లోనే ఇరాన్ వీధుల్లో చోటుచేసుకొన్న
నీటి గుంతలో పడి.. ముగ్గురు చిన్నారులు మృత్యువాత

నాగర్ కర్నూల్, మహా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మకు బాగోలేదని తల్లిదండ్రులతో పాటు హైదరాబాదు నుండి వచ్చి సరదాగా వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడున్న
