వందేమాతరంపై కేంద్రం సంచలన నిర్ణయం: ఇకపై ఆరు చరణాలు తప్పనిసరి – పాటించాల్సిన కొత్త ప్రోటోకాల్స్ ఇవే!

వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం ఆరు చరణాలు తప్పనిసరి పాదాలని ఉత్తరువులు న్యూఢిల్లీ, మహా: జాతీయ గేయం ‘వందేమాతరం’ పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఎక్కడ పాడినా, వినిపించినా
రంగారెడ్డి జిల్లాలో ముగిసిన మున్సిపల్ పోరు: 80 శాతం పోలింగ్ నమోదు – ఇబ్రహీంపట్నంలో స్వల్ప ఉద్రిక్తత!

ఓటు హక్కు వినియోగించుకున్న యువత… జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్… జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు… నేను సైతం అంటూ… ఓటేసిన వృద్ధులు…. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. ఇద్దరి
తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు? రేసులో జయేష్ రంజన్ పేరు ప్రముఖం – మార్చి నెలాఖరుతో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం!

కొత్త సీఎస్ ఎవరు…? అప్పుడే మొదలైన చర్చ మార్చి నెలాఖరులో రామకృష్ణారావు రిటైర్ ప్రధానంగా వినిపిస్తున్న జయేష్ రంజన్ పేరు హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.
పురపోరులో కాంగ్రెస్ హవా….

పురపోరులో కాంగ్రెస్ హవా 70 శాతం స్థానాలు కాంగ్రెస్ కైవసం ఏడింటిలో అయిదు కార్పొరేషన్లలో హస్తం పాగా రెండు కార్పొరేషన్లలో బీజేపీ దూకుడు మూడు కార్పొరేషన్లలో కింగ్ మేకర్ గా మారనున్న ఎంఐఎం చతికిల
పలువురు ఐఏఎస్ల బదిలీలు… కీలక శాఖల్లో కొత్త నియామకాలు..

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ప్రధాన శాఖాధిపతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. బుధవారం
మహాశివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ కానుక: 2243 ప్రత్యేక బస్సులు – ప్రధాన శైవక్షేత్రాలకు సర్వీసుల వివరాలివే!

మహా శివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 స్పెషల్ సర్వీసులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు శివరాత్రి స్పెషల్ కు వర్తించనున్న అదనపు చార్జీలు హైదరాబాద్,
మహానగరం మూడు ముక్కలు: జీహెచ్ఎంసీ పునర్విభజన పూర్తి – అమల్లోకి వచ్చిన కొత్త కార్పొరేషన్ల పాలన

3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ కొత్త అధ్యాయానికి అంకురం మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మహా : గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో బుధవారం ఒక
రేవంత్ రెడ్డి రైతు ద్రోహి.. ఫోన్ ట్యాపింగ్పై సమాధానం చెప్పాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్

ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం చెప్పాలి మంత్రి పొంగులేటి కామెంట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి
శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం…

శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం! నా ఓటు చోడికి గురైంది మహిళా ఓటర్ నా ఓటు నాకు కావాలంటూ మహిళ ఆందోళన జిల్లా ఎన్నికల అధికారికి పెరిగారు చేస్తాం: ఓటరు పారిజాత రంగారెడ్డి జిల్లా
కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్

కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ TG: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత