Mahaa Daily Exclusive

వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రభంజనం … కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను దెబ్బకొట్టిన కవిత…

గద్వాల, మహా : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఓచోట ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ

పర్యావరణ హితం.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు: 2027 నాటికి భాగ్యనగరంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు!

పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ రికార్డ్ హైదరాబాద్, మహా : నగర వాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ

జనగామలో ‘హంగ్’ కలకలం: మున్సిపల్ పీఠం కోసం పట్టుబడుతున్న కింగ్ మేకర్ పాండు!

జనగామలో హంగ్ ఛైర్మన్ పదవి ఇస్తే మద్ధతిస్తానంటున్న స్వతంత్ర అభ్యర్థి తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జనగామ, మహా : మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి మార్క్ పాలిటిక్స్: ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్‌కు భారీ షాక్!

పటాన్ చెరువు నియోజకవర్గంలో చక్రం తిప్పిన గూడెం ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా హైదరాబాద్, మహా : పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారు. బీఆర్ఎస్ బీ ఫాంపై

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే….

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే బీఆర్ఎస్‌కు మంచి ఫలితాలు మున్సిపల్ పలితాలపై కేటీఆర్ కీలక ప్రకటన కొత్తగూడెం మునిసిపాలిటీలో సీపీఐకి బీఆర్ఎస్ మద్ధతు హైదరాబాద్, మహా : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘనవిజయం: 13 వార్డులతో కైవసం చేసుకున్న గులాబీ పార్టీ

  ఓట్ల లెక్కింపు…. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(24/24): కాంగ్రెస్-8, బీఆర్ఎస్-13, బీజేపీ-2, స్వతంత్ర-1 బీఆర్ఎస్-13 4 వార్డు కొండ్రు ప్రవీణ్ కుమార్ విజయం 5 వార్డు జెర్కొని మమత విజయం 7 వ వార్డు సుదర్శన్

భైంసా మునిసిపాలిటీలో స్వతంత్రుల హవా

… నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.

అదనంగా 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విన్నపం

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి * యాసంగి ధాన్యం సేక‌ర‌ణ గ‌డువు రెండు నెల‌లు పొడిగించండి * బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూక‌కు అనుమ‌తించండి * 2014-15 బ‌కాయిలు

రైతుసంఘాల ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

రైతుసంఘాల ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కేంద్రం తీరుపై ఫైర్ హైదరాబాద్, మహా ఇండియా–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వేదికగా కార్మిక, రైతు సంఘాలు గురువారం భారీ ర్యాలీ,

ఉగాది కానుకగా సనత్‌నగర్ టిమ్స్: మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి దామోదర ఆదేశం

ఉగాదికి సనత్‌నగర్ టిమ్స్‌ మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలన్న మంత్రి దామోదర నర్సింహ సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌‌ఐ మిషన్లు గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్