Mahaa Daily Exclusive

హరహర మహాదేవ శివ నామస్మరణతో..మార్మోగిన ఓరుగల్లు

హరహర మహాదేవ శివ నామస్మరణతో.. మార్మోగిన ఓరుగల్లు వేయిస్తంభాల గుడికి వెల్లువెత్తిన భక్తులు శివాలయాలు సందర్శించిన మంత్రి కొండా సురేఖ వేయిస్తంభాల గుడిలో ఎంపీ కడియం కావ్య ప్రత్యేక పూజలు శివాలయాలు సందర్శించిన వరంగల్

హంగూ హస్తగతమే…..

హంగూ హస్తగతమే నేడు మేయర్, ఛైర్మన్ల ఎన్నిక నిజామాబాద్ లో చక్రం తిప్పిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కరీంనగర్ లో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల ఎపిసోడ్ కు హైకమాండ్

నిజాంపూర్ కాలనీ పాఠశాలలో ఆధార్ నవీకరణ…

సంగారెడ్డి ప్రతినిధి: మహా: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డుల ఆధునీకరణను తగిన పరికరాలతో పాఠశాలలోనే చేపట్టారు.ఆధార్ సూపర్వైజర్ రాకేష్ బాల ఆధార్

సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం…

సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం సింగరేణిని దోచుకుంటున్న కాంగ్రెస్ ను ఆపేందుకే సిపిఐ కి మద్దతు ఇస్తామని చెప్పాము సేవాలాల్ జయంతి వేడుకల్లో కేటీఆర్ హైదరాబాద్, మహా: సింగరేణి కార్మికుల హక్కుల

జనజీవన స్రవంతిలోకి రావాలి: మావోయిస్టులకు డిజిపి పిలుపు .

హైదరాబాద్, మహా :అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన

నేనే రాజు నేనే మంత్రి’ అని ఎందుకు అన్నానంటే..!

నేనే రాజు నేనే మంత్రి’ అని ఎందుకు అన్నానంటే..! సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి గెలుపు, ఓటములకు బాధ్యత తీసుకుంటాననే అలా చెప్పానని వెల్లడి తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న

కారేపల్లిలో దొంగనోట్ల కలకలం… 

కారేపల్లిలో దొంగనోట్ల కలకలం…   *చిట్టీ వ్యాపారుల దందా పై కన్నేసిన పోలీసులు   *కారేపల్లి మండలంలో నెలసరి రూ.50 కోట్లకు పైబడే అక్రమ వ్యాపారం   *అనుమతులు లేకుండా అడ్డగోలుగా చిట్టీలు, గిరి

ప్రచారంలో తిట్ల పురాణం.. ఫలితాల తర్వాత… ఆత్మీయత….?

ప్రచారంలో తిట్ల పురాణం.. ఫలితాల తర్వాత… ఆత్మీయత….? • మెజారిటీ బిఆర్ఎస్ దక్కిన చైర్మన్ సీటు దక్కుతుందా…..? • చైర్మన్ పీఠం కోసం బీజేపీ… కాంగ్రెస్ పొత్తు…..? • బీజేపీ కాంగ్రెస్ మధ్య పొత్తు

సర్పంచ్ సొంత డబ్బులతో గ్రామానికి ముఖద్వారం. మిలిగిరి పేట్ సర్పంచ్ షాబుద్దీన్.

  సంగారెడ్డి ప్రతినిధి :మహా : సదాశివపేట మండలంలోని మిలగిరి పేట గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ తన సొంత డబ్బులతో గ్రామానికి ముఖద్వారం నిర్మింప చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ షాబుద్దీన్

మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి

మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి * సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ మెజారిటీ • సంగారెడ్డి చైర్పర్సన్ గా వనితా సంతోష్ , వైస్ చైర్మన్గా షేక్ షఫీ • సదాశివపేట చైర్ పర్సన్గా మునిపల్లి అంజమ్మ