Mahaa Daily Exclusive

ప్రధానికి మాటిచ్చా … గెలిపించి సాధించా :మంత్రి బండి

ప్రధానికి మాటిచ్చా … గెలిపించి సాధించా కరీంనగర్ మేయర్ పీఠం దక్కడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్   కరీంనగర్, మహా : కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ మూడు నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్ కార్పొరేట్ హంగులతో, సామాన్యులకు అందుబాటులో హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని మూడు నగరాలలో కార్పొరేట్ హంగులతో కూడిన అత్యంత చౌక ధరల్లో

లెక్క కుదిరింది .. కాషాయ పార్టీకి లైన్ క్లియర్… కరీంనగర్ మేయర్ కుర్చీ బీజేపీదే

కరీంనగర్, మహా : గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. కారణం మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారు? అనే విషయంపై సందిగ్ధత ఉండేది. చివరకు కరీంనగర్ మున్సిపల్

ఇప్పుడు అర్థమైంది …కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ ఎందుకు కాపాడుతున్నారో: నిజామాబాద్ ఎంపీ ఎంపీ అర్వింద్

  నిజామాబాద్, మహా : నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ సోమవారం స్పందించారు. మూడు ఓట్ల తేడాతో మేయర్, డిప్యూటీ

ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబట్టుకొని వారి కష్టసుఖాలు తోడుండేవారి నిజమైన నాయకులు నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి: మహా: ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని, వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సదాశివపేట మున్సిపల్ నూతనంగా ఎన్నికైన

సదాశివపేట నూతనంగా ఎన్నికైన మున్సిపల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

సదాశివపేట నూతనంగా ఎన్నికైన మున్సిపల్ సభ్యుల ప్రమాణ స్వీకారం 26 మంది కౌన్సిల్ సభ్యులకు గాను కాంగ్రెస్ 16,  బిజెపి 1, స్వతంత్రులు 1 ప్రమాణస్వీకారం చేశారు. సంగారెడ్డి ప్రతినిధి: మహా: సదాశివపేట మున్సిపల్ కు

చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా…

చైర్మన్ ఎన్నికలో సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం… చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా… ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉత్కంఠత నెలకొంది…   రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సోమవారం జరిగిన

ఆదిలాబాద్ మునిసిసిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

ఆదిలాబాద్ మునిసిసిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం ఛైర్ పర్సన్ గా బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ గా మహ్మద్ రోహిత్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి చక్రం తిప్పిన కంది

చైర్మన్ ఎన్నికలో సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం…

చైర్మన్ ఎన్నికలో సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం… ఆర్డిఓ ఎడమచేతి చేతి వేలికి గాయం… అరగంట వాయిదా వేసిన ఎన్నిక అయినా మారని సభ్యుల మధ్య తీరు   రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా దావా స్వాతి రమేష్  మున్సిపల్ వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించిన మున్సిపల్ ప్రత్యేక అధికారి &బెల్లంపల్లి సబ్