Mahaa Daily Exclusive

శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు….

శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు….  జ‌ల‌మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు… నిర్మాణాల స్థితిపై తాజా స‌మాచారం తెలియ‌జేయ‌నందుకు అధికారుల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం… హైద‌రాబాద్: కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే

కాకినాడలో ఘోర విషాదం….

కాకినాడలో ఘోర విషాదం.. బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి – చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు! కాకినాడ: వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా పేలుడు ఘటనలో

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. బంగారం 2 లక్షలు ..వెండి రూ.4లక్షలు?

హైదరాబాద్, మహా పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. ఈ యుద్ధ

కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం హెచ్చరిక .. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి…

​మహా: :ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తూ,

దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు….

దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం వారికి గుర్తింపు పత్రాలు ఎలా వచ్చాయో విచారణ జరపండి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి కేంద్ర మంత్రి బండి

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మహా: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం

గద్వాలలో దారుణం…

గద్వాలలో దారుణం లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం ఇద్దరిపై కేసు నమోదు గద్వాల, మహా: జోగులాంబ గద్వాల జిల్లాలో 15 ఏళ్ల బాలికను రేప్ చేశారంటూ ఇద్దరు యువకులపై పోక్సో

ఇక ఔట్‌‌సోర్సింగ్ కు చెల్లు!

ఇక ఔట్‌‌సోర్సింగ్ కు చెల్లు! 30 వేల మంది ఉద్యోగులపై ఎఫెక్ట్ సిబ్బంది తొలగింపు దిశగా ఆర్థిక శాఖ కసరత్తు పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ విభాగాల్లోనే ఎక్కువ ఇప్పటికే కంటిన్యూ ఆర్డర్లు

ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు….

ఇంటర్నెట్ డెస్క్, మహా : ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు చేపట్టింది. ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఈ దాడులను నిర్వహిస్తోంది ఇరాన్. వాటిలో ప్రధానంగా ఇస్రాయెల్‌, బహ్రెయిన్‌, అమెరికా వంటి

ఇరాన్‌పై సైనిక చర్య‌ను ప్రారంభించాం మా లక్ష్యం అదే: డొనాల్డ్ ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం క్షిపణి దాడులు ప్రారంభించిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో తామూ పాల్గొంటున్నట్టు ధ్రువీకరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా