“పల్లె పునాదుల నుంచి ప్రజాస్వామ్య పీఠం వరకు”…..

తెలంగాణ రాజకీయ చరిత్రలో పదవులు కాదు, విలువలతో గుర్తింపు పొందిన నాయకుల గురించి చర్చ మొదలైతే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దుద్దిళ్ల శ్రీపాదరావు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన
బంకర్లలో తలదాచుకున్న తెలంగాణ వాసులు..

బంకర్లలో తలదాచుకున్న తెలంగాణ వాసులు ఇజ్రాయెల్ లో దూసుకొస్తున్న మిస్పైళ్ళు బంధువులకు ఫోన్ల ద్వారా సమాచారం హైదరాబాద్, మహా : మిస్సైళ్లు, డ్రోన్లతో మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా.. ఈ
ఇజ్రాయెల్, పాకిస్థాన్ పక్క దేశాలను బతకనివ్వవు … ఖమేనీ హత్య అన్యాయం- ఓవైసీ ఫైర్

హైదరాబాద్, మహా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అనైతికమని, చట్టవిరుద్ధమైన చర్య అని
ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు : నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

మహా …. “రానున్న రోజుల్లో మేము ఇరాన్లోని ఉగ్రవాద పాలకులకు చెందిన వేలాది లక్ష్యాలపై విరుచుకుపడతాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమను తాము, ఈ క్రూరమైన నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన
గిరిజన విద్యాకుసుమాలు విలవిల: రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల ‘అధ్వాన్నం’!

గిరిజన విద్యాకుసుమాలు విలవిల: రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల ‘అధ్వాన్నం’! వందల సంఖ్యలో విద్యార్థులు.. పదుల సంఖ్యలో హాజరు! అటెండెన్స్ మాయాజాలం.. బడ్జెట్ ఎవరి జేబుల్లోకి? కరెంట్ తీగల విషవలయంలో గిరిజన బాల్యం! ఖమ్మం/కారేపల్లి (మహా
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు….

హైదరాబాద్, మహా: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాలను మార్చడం లేదా రద్దు చేస్తున్నాయి.
నాగ్ పూర్ లో భారీ పేలుడు… 15మంది మృతి….

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్ పూర్లో భారీ పేలుడు సంభవించింది. కటోల్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్లో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మంది
పొట్టుపొట్టు తాగిండ్రు.. దొరికిండ్రు..

పొట్టుపొట్టు తాగిండ్రు.. దొరికిండ్రు వీకెండ్ లో డ్రంకెన్ డ్రైవ్ లో రికార్డు 787 మంది మందుబాబులు పట్టివేత పట్టుబడిన వారిలో అత్యధికంగా బైక్ రైడర్లే ఉన్నట్టు వెల్లడి హైదరాబాద్ సిటీ, మహా తాగినంత తాగి
ఐఏఎస్ అర్వింద్కుమార్ సస్పెన్షన్?

హైదరాబాద్, మహా : తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే
మదీనా బాధితులకు సీఎం రేవంత్ అండ…

మదీనా బాధితులకు సీఎం రేవంత్ అండ 44కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం హైదరాబాద్, మహా : గతేడాది నవంబర్ 17న సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది
