Mahaa Daily Exclusive

వెల్ డన్ మహేష్ పీసీసీ చీఫ్ పై రాహుల్ ప్రశంసలు..

హైదరాబాద్, మహా డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. శిబిరం ముగింపు

భారతీయ క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి ఫైర్

ఇన్‌స్టాగ్రామ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపాటు మనకు ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉండాలని వ్యాఖ్య హైదరాబాద్, మహా సోషల్ మీడియా వేదికలపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్‌ను సృష్టిస్తున్న భారతీయ

8మంది దేశాధినేతలకు మోదీ ఫోన్..

ఢిల్లీ, మహా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 మంది దేశాధినేతలకు ఫోన్లు చేశారు. గడిచిన 48 గంటల్లో 8మంది దేశాదినేతలకు మోదీ ఫోన్ చేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్ధాన్‌ ,

40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం..

మహా ఒమన్ ఎయిర్‌వేస్ విమానం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. మస్కట్ నుంచి శంషాబాద్ విమానం చేరుకోగా, ఇందుకలో 40మంది సురక్షితంగా వచ్చారు. టికెట్‌ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఒమన్ ఎయిర్‌వేస్ విమానాలు

పెట్రో ఉత్పత్తుల ఆందోళన అవసరం లేదు.-:కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..

మహా అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా

ఇజ్రాయెల్ దాడుల్లో  ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్‌-రేజా మృతి..!

మహా : పశ్చిమాసియాలో నాలుగో రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్-రేజా

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది..! పాక్ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు..

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది పాక్ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ‘జల ఉగ్రవాదమే మహా భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్

బ్యాంకు సొమ్ము కాజేసిన దొంగలు దర్జాగా ఉన్నారు…

బ్యాంకు సొమ్ము కాజేసిన దొంగలు దర్జాగా ఉన్నారు… సంబంధం లేని గ్రూప్ సభ్యులకు నోటీసులు స్వరాజ్ గ్రూప్ సభ్యులకు బ్యాంకు నోటీసులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న సభ్యులు కారేపల్లి, మహా:బ్యాంకు లింకేజీ రుణం

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు.?

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు.? గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఇబ్రహీంపట్నంలో నిలిచిన చైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో ఎన్నిక పూర్తి చేయాలి: హైకోర్టు ఆదేశాలు.? రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

నార్సింగిలో కవిత అరెస్ట్.. ఉద్రిక్త పరిస్థితులు…

రంగారెడ్డి జిల్లా మహా: నార్సింగిలో మూసీ నదిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను, నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఓ బిల్డర్ కు