శతాబ్ది దిశగా ఆర్ఎస్ఎస్: తెలంగాణలో పెరుగుతున్న శాఖలు, విస్తరిస్తున్న సేవా కార్యక్రమాలు

విస్తరిస్తున్న ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో దూసుకుపతున్న సంఘ కార్యకర్తలు రాబోయే రోజుల్లో మరింత విస్తరణ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ హైదరాబాద్, మహా : హిందూ సంఘటనం దిశగా వ్యక్తి నిర్మాణం
2029లో జమిలీ ఎన్నికలు: అభివృద్ధి, రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

* జమిలీతో 2029లోనే సార్వత్రిక సమరం. * ఆంధ్రప్రదేశ్ తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. * వేగవంతమైన రైలు కోసం 700 ఎకరాల కేటాయింపునకు సిద్ధం * గత ప్రభుత్వ సమాచార చౌర్యంపై
ఇండోర్లో ఘోర అగ్నిప్రమాదం….

ఇండోర్లో ఘోర అగ్నిప్రమాదం. * ఈవీ ఛార్జింగ్ పేలుడుతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవదహనం. హైదరాబాద్, మహా. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ పాలం ప్రాంతంలో మహా విషాదం….

* ఢిల్లీ పాలం ప్రాంతంలో మహా విషాదం.. * అగ్నిప్రమాదంలో 9 మంది సజీవ దహనం * మంటలకు బలైన 3 గురు పసికందులు.. 23 మందికి తీవ్ర గాయాలు. * అధికారుల నిర్లక్ష్యమే
అక్షర చిట్ఫండ్ ఎండీపై ఆదిలాబాద్లో 12 కేసులు నమోదు : ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మహా అక్షర చిట్ఫండ్ ఎండీ, ఛైర్మన్ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అక్షర చిట్ఫండ్ ఎండీపై ఆదిలాబాద్లో 12 కేసులు నమోదు అయ్యాయని, అక్షర చిట్ఫండ్పై
డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలి … సీఎంనూ తీసుకువస్తా: టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ సవాల్

హైదరాబాద్,మహా డ్రగ్ టెస్టుకు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ అన్నారు. సభానాయకుడు, ప్రతిపక్ష నేతకు డ్రగ్ టెస్టు జరగాలని, డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలని… సీఎంనూ తీసుకువస్తామన్నారు. సభ్యులందరం
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ – ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

మహా రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సోఫియా ఫిర్దౌస్, రమేష్ జెనా, దాశరథి గోమాంగో అనే ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ఒడిశా కాంగ్రెస్
కాంగ్రెస్కు బిగ్ షాక్: కమలం గూటికి సీనియర్ నేత జీవన్ రెడ్డి? ఎంపీ అర్వింద్ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. *బీజేపీ వైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అడుగులు! హైదరాబాద్ , మహా. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. సుమారు నాలుగు దశాబ్దాల
హస్తినలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ సందడి: ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ.. రాజ్యసభ విజయంపై అధిష్టానం ప్రశంసలు!

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు. * ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కీలక భేటీ. ఢిల్లీ, మహా. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎ.
వైఎస్ జగన్ను కలిసిన రేగిడి లక్ష్మణరావు: పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని అధినేత దిశానిర్దేశం

వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రేగిడి లక్ష్మణరావు. * పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని దిశానిర్దేశం. తాడేపల్లి,మహా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్
