చికెన్ ఇవ్వలేదని రూ. 2 లక్షల వాత..? విద్యుత్ సిబ్బందిపై పౌల్ట్రీ యజమాని సంచలన ఆరోపణలు…

నైనితాల్,మహా. ఉచితంగా చికెన్ ఇవ్వలేదన్న కోపంతో విద్యుత్ శాఖ సిబ్బంది తనపై కక్షగట్టారని, కేవలం రెండు బల్బులు ఉన్న తన ఇంటికి ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారని ఓ పౌల్ట్రీ
వాణిజ్య మార్గాలకు రక్షణ ఉండాల్సిందే.. పాకిస్థాన్ ఒక ‘దళారీ’ దేశం..! జీ7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో జైశంకర్ పిలుపు..

వాణిజ్య మార్గాలకు రక్షణ ఉండాల్సిందే. పాకిస్థాన్ ఒక ‘దళారీ’ దేశం. సరఫరా గొలుసుల బలోపేతంపై భారత్ పట్టు ఐరాసలో సంస్కరణలు అనివార్యం. ఇంధనం, ఆహార భద్రతే కీలకం.
ఆన్లైన్ గేమింగ్ పేరిట రూ. 26 కోట్ల దోపిడీ..! అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టురట్టు..!

హైదరాబాద్, మహా. ఆన్లైన్ గేమింగ్ ముసుగులో అమాయక ప్రజల నుంచి భారీగా నగదు కొల్లగొడుతున్న ఒక హైటెక్ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఉదంతాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో తిష్టవేసి,
యుద్ధం ముదిరినా వెరవొద్దు..! యుద్ధ ప్రభావంపై ‘టీమ్ ఇండియా’కు ప్రధాని పిలుపు..

యుద్ధం ముదిరినా వెరవొద్దు. • చమురు సెగ తగలకుండా ముందస్తు జాగ్రత్త. • గల్ఫ్ భారతీయుల భద్రతే మా ప్రాధాన్యం. • నిత్యావసరాల కృత్రిమ కొరతపై నిఘా ఉంచండి. • 60 రోజుల నిల్వలు
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు…..

* శ్రీవాణి టికెట్ల బుకింగ్లో కీలక మార్పులు. * సాంకేతిక చిక్కులకు స్వస్తి.. ఇకపై ఒకే లావాదేవీలో విరాళం, దర్శన రుసుము చెల్లింపు. తిరుమల,మహా. తిరుమల శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యాన్ని మరింత సులభతరం
వాహనదారులకు ఇక తిప్పలు తప్పినట్టే…..

*నేరుగా ఇంటికే ఆర్సీ, లైసెన్స్ కార్డులు. * జాప్యానికి చెక్ పెడుతూ ‘సెంట్రలైజ్డ్’ విధానానికి శ్రీకారం. * సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ),
నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం…

* మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టు. * పీఠమెక్కిన మరుసటి రోజే కఠిన చర్యలు ప్రారంభించిన బలేంద్ర షా సర్కార్. నేపాల్, మహా. నేపాల్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశ
ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ ఆవిష్కరణ: ఈ-చెక్కుల రాకతో డిజిటల్ చెల్లింపుల్లో కొత్త విప్లవం!

డిజిటల్ చెల్లింపుల్లో మరో విప్లవం. * ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ ఆవిష్కరణ. * ఈ-చెక్కులకు గ్రీన్ సిగ్నల్.. బ్యాంకులపై పెరగనున్న బాధ్యత. ముంబై,మహా. దేశంలో డిజిటల్ లావాదేవీల వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తూ,
శ్రీకారం చుడుతున్న సరికొత్త విమానయాన శకం. నేడు ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభం..!

నోయిడా, మహా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. ఉత్తరప్రదేశ్ ప్రజలతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభఘడియలు రానే వచ్చాయి. దేశంలోనే అత్యంత
మళ్లీ మొదలైన భానుడి ప్రతాపం. ఉగ్రరూపం దాల్చుతున్న ఎండలు…!

పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరిక. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చినా, ఇప్పుడు మళ్లీ సూర్యుడు తన
