ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల స్కోరు వివరాలు ఇవే..

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల స్కోరు వివరాలు ఇవే: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇన్నింగ్స్: మొత్తం స్కోరు: 201/9 (20 ఓవర్లలో) ప్రధాన
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో నమోదైన ప్రధాన రికార్డులు ఇవే.

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో నమోదైన ప్రధాన రికార్డులు ఇవే: సారథిగా ఇషాన్ కిషన్ అరుదైన మైలురాయి సన్రైజర్స్
చిన్నస్వామిలో ఆర్సీబీ శివతాండవం..!

సన్రైజర్స్పై ఘనవిజయంతో ఐపీఎల్ 2026కు ‘రాయల్’ ఆరంభం! మట్టికరిచిన ఆరెంజ్ ఆర్మీ.. కోహ్లీ, పడిక్కల్ మెరుపులతో పరుగుల వేటలో బెంగళూరు రికార్డు విజయం. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం వృథా.. డఫీ, షెపర్డ్
అన్నా.. సాధించావ్.. వివేక్ తో కేటీఆర్..!

మహా మైనింగ్ మంత్రి వివేక్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. రాఘవ క్రషర్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిలదీయడంతో.. ఆయనకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రి
చిన్నస్వామిలో కన్నీటి నివాళి..! గెలుపు సంబరాల్లో రాలిన ‘11’ ప్రాణాలకు అంజలి..!

ఐపీఎల్ ఆరంభానికి ముందు భావోద్వేగ క్షణాలు. నల్ల బ్యాండ్లతో మైదానంలోకి ఆటగాళ్లు మృతుల జ్ఞాపకార్థం 11 సీట్లు శాశ్వతం. బెంగళూరు, మహా. “మరో ఐపీఎల్ సమరానికి నగార మోగింది.. స్టేడియం మొత్తం అభిమానుల
నిజామాబాద్ నగరాభివృద్ధికి బడ్జెట్ భరోసా..

పాలకమండలి సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక దిశానిర్దేశం! ప్రతి వార్డుకూ సమాన ప్రాధాన్యం.. మౌలిక వసతులే ప్రథమ లక్ష్యం. నిజామాబాద్, మహా. నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి
మారణహోమం వద్దు.. శాంతియే ముద్దు. . ప్రొఫెసర్ కోదండరాం.

నేడు చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు యుద్ధ వ్యతిరేక ర్యాలీ. హైదరాబాద్, మహా . “పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మానవాళి ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్నాయని, ఈ వినాశకర పోకడలను
మైదానంలో ప్రజాప్రతినిధుల కేరింతలు..! ఎల్బీ స్టేడియంలో ‘లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్’ ప్రారంభం..

మైదానంలో ప్రజాప్రతినిధుల కేరింతలు. పద్నాలుగేళ్ల తర్వాత పునరుద్ధరించిన క్రీడా సంప్రదాయం! 2034 ఒలింపిక్సే లక్ష్యం.. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి రూ. 700 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ‘లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్’
పత్తి గోదాంలో ఎగిసిపడిన నిప్పులు.. రూ. 60 కోట్ల మేర ఆస్తి నష్టం..

గంటల తరబడి శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది. కన్నీరుమున్నీరవుతున్న యజమానులు. రంగారెడ్డి,మహా. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో శనివారం భీతావహ వాతావరణం నెలకొంది. స్థానిక వీర్లపల్లి రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణ రూరల్ గోదాంలో
మురికి కూపంలో ‘ఉస్మానియా’ గుట్టురట్టు..! మైలార్దేవ్పల్లిలో నకిలీ బిస్కెట్ల ఫ్యాక్టరీ సీజ్..

హైదరాబాద్,మహా. భాగ్యనగరంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక బిస్కెట్ తయారీ కేంద్రాన్ని అధికారులు బట్టబయలు చేశారు. ఎటువంటి
