Mahaa Daily Exclusive

విమాన ప్రయాణికులకు ‘అశనిపాతం’…

చుక్కల్లోకి టికెట్ ధరలు.  కిలోలీటర్ ఏటీఎఫ్ రూ. 2.07 లక్షలు.   చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంధన వాత. ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభం భారత విమానయాన రంగంపై తీవ్ర

‘పౌరసత్వ తనిఖీ ఈసీ పని కాదు’.. ఎన్నికల సంఘంపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం..

ఎన్నికల సంఘంపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం.  బెంగాల్ ఎన్నికల వేళ ‘సర్’ ప్రక్రియపై రగడ.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్.   కోల్‌కతా, మహా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఓటర్ల

చైనా నిఘాకు భారత్ ‘చెక్’..! నేటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీసీటీవీలే విక్రయించాలి..

 నేటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీసీటీవీలే విక్రయించాలి.  భద్రతా కారణాలతో కేంద్రం కీలక నిర్ణయం. ‘ఎస్టీక్యూసీ’ సర్టిఫికేషన్ ఉంటేనే మార్కెట్లోకి.  హిక్‌విజన్, టీపీ-లింక్ వంటి కంపెనీలపై నిషేధ ప్రభావం. ఢిల్లీ, మహా. భారత

మోదీ-ట్రంప్‌ల ‘స్వచ్ఛమైన స్నేహం’.. భారత్-అమెరికా బంధం సరికొత్త ఎత్తులకు..

 భారత్-అమెరికా బంధం సరికొత్త ఎత్తులకు.  21వ శతాబ్దపు వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యం.  అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఢిల్లీ, మహా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘నిజమైన

పచ్చదనంలో తెలంగాణ ‘నెంబర్ వన్’..

 దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానం.  అమ్రాబాద్‌లో 42కి చేరిన పెద్దపులుల సంఖ్య.  3: 33 శాతం లక్ష్యంగా ‘వనమహోత్సవం’.  ములుగు జిల్లాలో అత్యధిక అటవీ విస్తీర్ణం హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో దేశానికే

పన్నుల విధానంలో సరికొత్త శకం..

• ఆరు దశాబ్దాల పాత చట్టానికి స్వస్తి. • సరళీకరణే లక్ష్యంగా కేంద్రం అడుగులు. • ఎఫ్‌అండ్‌ఓ ట్రేడర్లపై ‘ఎస్‌టీటీ’ భారం. • విదేశీ పర్యటనలు, విద్యకు భారీగా తగ్గిన పన్నులు. ఢిల్లీ, మహా.

పింఛన్ డబ్బుల కోసం ఘోరం..! పరిగిలో వృద్ధురాలి దారుణ హత్య..

 పరిగిలో వృద్ధురాలి దారుణ హత్య.  ఒంటరిగా ఉంటున్న విశ్రాంత ఏఎస్ఐ భార్య బలి.  దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిగి, మహా. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగంపల్లి గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటు

నారాయణపేట జిల్లాలో ఘోరం..! నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్య..

 నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్య.  వెండి పట్టీల కోసం పసిపాప ప్రాణం తీసిన కిరాతకులు.  చెరువు వద్ద శవమై తేలిన నాలుగేళ్ల తేజశ్రీ నారాయణపేట, మహా. నారాయణపేట మండలంలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో అత్యంత అమానవీయమైన

కీలక ఖనిజాల్లో ‘ఆత్మనిర్భర’ సాధనే లక్ష్యం.. అర్బన్ మైనింగ్’.. లోహమ్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి..

కీలక ఖనిజాల్లో ‘ఆత్మనిర్భర’ సాధనే లక్ష్యం.  రూ. 32వేల కోట్లతో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’.. రీసైక్లింగ్‌కు కేంద్రం పెద్దపీట.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ‘అర్బన్ మైనింగ్’.. లోహమ్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన

కూపర్‌ కనౌలీ విధ్వంసం..! గుజరాత్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఘనవిజయం..

కూపర్‌ కనౌలీ విధ్వంసం.. * గుజరాత్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఘనవిజయం. * ఆఖరి వరకు ఉత్కంఠ.. ప్రసిద్ధ్‌ కృష్ణ పోరాటం వృథా.. * పంజాబ్‌ ఖాతాలో థ్రిల్లింగ్‌ విక్టరీ. * ఐపీఎల్‌ 2026: టైటాన్స్‌పై