సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన బాబూ జగ్జీవన్ రామ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..

దేశ సేవే పరమ ధర్మంగా భావించి ఆచరించిన నాయకుడు చనిపోయేదాకా ఎంపీగా కొనసాగిన నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన బండి సంజయ్
సింగరేణి కార్మికుల కోసం మరో పథకం..

సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా యూనియన్ బ్యాంకు చొరవతో బీమా హైదరాబాద్, మహా : సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధుల్లో ఉండి
డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త నిబంధనలు.. కొంత కఠినమైనా తప్పదంటున్న ప్రభుత్వం..!

మూడు దశల విధానంతో లైసెన్సుకు అవకాశం లర్నర్ లైసెన్సు కంటే ముందు రోడ్డు భద్రతా కోర్సు తప్పనిసరి కొంత కఠినమైనా తప్పదంటున్న ప్రభుత్వం హైదరాబాద్, మహా : రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో
సింగరేణి విముక్తి కోసం మరో ఉద్యమం..! రౌండ్ టేబుల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టికి కల్వకుంట్ల కవిత నిప్పులు సవాల్..

కార్మికుల నియామకాలపై కాదు. మీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించండి. రౌండ్ టేబుల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టికి కల్వకుంట్ల కవిత నిప్పులు సవాల్. హైదరాబాద్, మహా. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే
భాగ్యనగర రవాణాలో సరికొత్త విప్లవం..

గాజులరామారంలో 100 ఎకరాల్లో మెగా బస్ టెర్మినల్! ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం. టీజీఎస్ఆర్టీసీ భారీ వ్యూహం.. ఈవీ డిపోలు, చార్జింగ్ స్టేషన్లతో అత్యాధునిక హంగులు. హైదరాబాద్, మహా. విస్తరిస్తున్న భాగ్యనగర
పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులువు కాదు..! కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజం..

అబద్ధాల పునాదులపై రేవంత్ పాలన. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కును ఛేదించి ఖానాపూర్లో బీజేపీ జయభేరి పదవుల కోసం ప్రాకులాడను.. ప్రజల ధర్మాన్నే నమ్ముకున్నా. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఎంపీ ఈటల
ఖానాపూర్లో వికసించిన కమలం..! ఇది ప్రజాస్వామ్య విజయమన్న ఎన్.వి. సుభాష్..

కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలకు కోలుకోలేని దెబ్బ! ప్రలోభాలు, బెదిరింపులను ఛేదించి మున్సిపల్ పీఠం కైవసం. ఇది ప్రజాస్వామ్య విజయమన్న ఎన్.వి. సుభాష్. హైదరాబాద్, మహా. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీజేపీ కైవసం
సామాన్యుడికి కోర్టే చివరి ఆశ్రయం..! కొత్త హైకోర్టు న్యాయానికి ప్రతీక: సీఎం రేవంత్రెడ్డి.

కొత్త హైకోర్టు న్యాయానికి ప్రతీక: సీఎం రేవంత్రెడ్డి రాజేంద్రనగర్లో జోన్-2 నివాస సముదాయాలకు శంకుస్థాపన. 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. హైదరాబాద్, మహా. న్యాయవ్యవస్థ అనేది సామాన్య పౌరుడికి చివరి ఆశ్రయమని,
సమసమాజ స్థాపనే జగ్జీవన్రామ్కు అసలైన నివాళి.. సీఎం రేవంత్రెడ్డి..

హైదరాబాద్, మహా. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.
భారతదేశానికి ‘ప్రాణనాడి’.. చికెన్ నెక్ భద్రతకు సరికొత్త కవచం..!

ఢిల్లీ,మహా. భారతదేశ చిత్రపటాన్ని నిశితంగా గమనిస్తే, తూర్పు దిశగా సాగిపోయే భూభాగం ఒకచోట అత్యంత సన్నని దారిలా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో కొండల మధ్య విస్తరించి ఉన్న ఆ ఇరుకైన భూభాగాన్నే
