Mahaa Daily Exclusive

జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లోనే కొత్త అక్రిడిటేషన్ కార్డులు..!

హైదరాబాద్, మహా. జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల కొన్ని మీడియా

శ్రీవారి హుండీలో నిలిచిన ‘పాత’ నోట్ల రాశి.. ₹400 కోట్లు నిరుపయోగం..!

తిరుమల, మహా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తులు సమర్పించిన కానుకలు ఇప్పుడు అధికారులకు పెను సవాలుగా మారాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ₹500, ₹1000 నోట్ల

కామాంధుడి కబందహస్తాల నుంచి చిన్నారి రక్ష..! యువకుడి సాహసానికి ‘సజ్జనార్‌’ సలాం..!

హైదరాబాద్, మహా. భాగ్యనగరంలో మృగాల సంచారం ఆగడం లేదు. అభంశుభం తెలియని పసిహృదయాలపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. గోల్కొండ ప్రాంతంలో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన నగరవాసులను తీవ్రంగా కలచివేసింది. అయితే,

రాష్ట్రవ్యాప్తంగా వరుణుడి విలయం.. రెండ్రోజుల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది బలి..!

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం పెను విషాదాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండగా.. ఆకాశం నుంచి పడుతున్న పిడుగులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. గడిచిన 48 గంటల వ్యవధిలో

పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా..? రేవంత్‌ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు..!

హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు,

అమృత్ భారత్ వెలుగుల్లో పిఠాపురం..!

 రూ.37.25 కోట్లతో రైల్వేస్టేషన్ కాయకల్ప చికిత్స! అమరావతి, మహా. చారిత్రక , ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురం రైల్వేస్టేషన్ త్వరలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్’

రాజకీయ యవనికపై కవిత కొత్త అంకం..!  ‘బంజారా’ అస్త్రంతో వ్యూహాత్మక అడుగులు..!

హైదరాబాద్, మహా. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టారు. ఈ నెల 25న నూతన రాజకీయ

సాత్తాంకుళం మృత్యుకాండ.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష..

9 మంది పోలీసులకు ఉరిశిక్ష.  చారిత్రాత్మక తీర్పు వెలువరించిన మదురై కోర్టు! మదురై, మహా.   దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో న్యాయదేవత కళ్లు తెరిచింది. రక్షక భటుల

ప్రాణం పోసిన ‘గ్రీన్‌ ఛానల్‌’.. 25 నిమిషాల్లోనే కిమ్స్‌కు ఊపిరితిత్తుల తరలింపు..!

హైదరాబాద్, మహా. కాలంతో పోటీపడి.. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు నగర పోలీసులు, వైద్యులు చేసిన సాహసోపేత ప్రయత్నం సఫలమైంది. మృత్యువుతో పోరాడుతున్న ఒక రోగికి పునర్జన్మ ప్రసాదించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులను

ఓటర్ల జాబితా సవరణపై ‘సుప్రీం’ నిఘా..

 కేంద్ర బలగాల ఉపసంహరణకు ససేమిరా! ఢిల్లీ, మహా. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో