Mahaa Daily Exclusive

దేవరకొండ ఎస్‌బీఐ చోరీ కేసు ఛేదింపు…

*నలుగురు నిందితుల అరెస్ట్.. రూ.2.42 కోట్ల నగదు రికవరీ. నల్గొండ, మహా. జిల్లాలోని దేవరకొండ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

పశ్చిమాసియా యుద్ధ సెగ: భారత్‌లో 24.6 శాతం పడిపోయిన ఎరువుల ఉత్పత్తి

వార్‌ ఎఫెక్ట్‌. *భారత్‌లో పావు వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి. *పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడిసరుకు దిగుమతులకు బ్రేక్‌. *వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం. *మార్చిలో 24.6 శాతం క్షీణతను నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ

యాపిల్ నూతన సీఈవోగా జాన్ టెర్నస్: ముగియనున్న టిమ్ కుక్ 15 ఏళ్ల శకం

*యాపిల్‌కు కొత్త బాస్. *నూతన సీఈవోగా జాన్ టెర్నస్** *పదవి నుంచి తప్పుకోనున్న టిమ్ కుక్.. ముగియనున్న 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం** *సెప్టెంబర్ 1 నుంచి పగ్గాలు చేపట్టనున్న టెర్నస్** *హైదరాబాద్, మహా

వచనాల ఛాంపియన్ లావణ్య: 1,800 ఆధ్యాత్మిక వచనాలతో అరుదైన రికార్డు

*అద్భుత జ్ఞాపకశక్తి.. 1,800 వచనాలు ఇట్టే ఒప్పజెబుతున్న 15 ఏళ్ల బాలిక! *వచనాల ఛాంపియన్‌గా లావణ్య అరుదైన రికార్డులు *గంటల వ్యవధిలోనే వందలాది పద్యాల పఠనం *హైదరాబాద్, మహా* పుస్తకం చూడకుండా ఓ పది

ఆర్టీసీ సమ్మె సైరన్: నేటి తొలి షిఫ్ట్ నుంచే నిలిచిపోనున్న బస్సులు

**నేటి తొలి షిఫ్టు నుంచే ఆర్టీసీ సమ్మె** **ప్రభుత్వ తీరుపై జేఏసీ ఆగ్రహం.. ఆస్తుల ప్రైవేటీకరణపై ధ్వజం** **సమ్మెకు మద్దతు పలికిన ప్రజా సంఘాలు.. నారాయణపేట డిపోలో సిబ్బంది ధర్నా** ** హైదరాబాద్‌, మహా**

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌…..

*నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో జారీ.. * మే 1 నుంచి ప్రక్రియ షురూ. హైదరాబాద్‌,మహా. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపికబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ఎట్టకేలకు పచ్చజెండా

ఆందోల్ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. యం. రాజీవ్..

  ఆందోల్ నియోజకవర్గ సమన్వయకర్తగా టీపీసీసీ డాక్టర్ సెల్ , మెడికల్ & హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డా. యం. రాజీవ్ , ఆందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం…..

*అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పేర్లు మార్చారు. *కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అడ్డుకునేందుకే హరీశ్‌రావు ఢిల్లీ టూర్. * మేడిగడ్డపై అధికారులతో సమీక్ష అనంతరం సీఎం సంచలన వ్యాఖ్యలు. * ఎన్డీఎస్ఏ అనుమతులతోనే ఇకపై

తమిళనాడు ప్రచారానికి చంద్రబాబు ఫైనల్ టచ్…

* అభివృద్ధి మంత్రంతో కూటమి శ్రేణుల్లో నయా జోష్. *తుది అంకానికి తమిళనాడు ఎన్నికల సమరం. * ఎన్డీఏ విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటన. చెన్నై, మహా. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న తమిళనాడు అసెంబ్లీ

జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాల ప్రభంజనం….

* జాతీయ స్థాయిలో సత్తా చాటిన మన విద్యార్థులు. * జేఈఈ మెయిన్‌ సెషన్-2లో అదరగొట్టిన తెలుగు రాష్ట్రాల ఆణిముత్యాలు. * దేశవ్యాప్తంగా 26 మందికి వంద పర్సంటైల్. * అందులో 10 మంది